Tuesday, July 8, 2025
spot_img

తెలంగాణ

పెండింగ్ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాలి

జిడ‌బ్ల్యూఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ లోని రాంపూర్, 64 వ డివిజన్ లోని ఉనికిచర్ల గ్రామాలలో పెండింగ్ సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అధికారులను...

గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

ఎంపికలో అర్హులకు తావేది గ్రామ సభల్లో గందర గోళం లబ్ధిదారుల ఎంపికలో అయోమయం తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి కోసం చేపట్టే పనులు, ప్రణాళికలతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు అన్ని చేరేలా సాక్షాత్ ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఏర్పాటు చేసుకునే సభ అలాంటి...

మంత్రి ఉత్తమ్‌కుమార్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌(Uttam Kumar Reddy) కాన్వాయ్‌కు శుక్రవారం ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్‌ నుంచి జాన్‌పహాడ్‌ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా.. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో కాన్వాయ్‌ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. 8 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మంత్రి ఉత్తమ్‌కు ఎలాంటి ప్రమాదం...

గ్రామ సభలల్లో భయపడుతున్న అధికారులు

ఎక్కడా చూసినా నిరసన సెగలు : హరీశ్‌రావు గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. గ్రామ సభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్‌ సర్కార్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అని హరీశ్‌రావు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్‌...

ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) దావోస్‌ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్‌ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్‌ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా...

రజాకార్‌ మూవీని తప్పకుండా చూడాలి

అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం గతేడాది మార్చి 15న థియేటర్లలో విడుదల తెలంగాణ కథను వీక్షించాలన్న మంత్రి బండి తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్‌(Razakar). అప్పటి రజాకర్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్‌ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్‌ చేసిన ప్రయత్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో...

జవహర్ నగర్ లో మున్సిపల్ అధికారుల అలసత్వం

మున్సిపల్ పరిధిలో అక్రమార్కుల హవా జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ సాక్షిగా కబ్జా ప్రజా అవసరాల కోసం కేటాయించినా 5ఎకరాల భూమి మాయం టౌన్ ప్లానింగ్ అధికారి నిర్లక్ష్యంతో ప్రభుత్వ స్థలాలు కబ్జా ప్రభుత్వ స్థలాలపై మున్సిపల్ కమిషనర్ కు బాధ్యత లేదా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు బుట్టదాఖలేనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జాల పర్వం సాగుతుంది. ప్రభుత్వ...

రెప్పపాటు కూడా కరెంట్‌ పోవద్దు

త్వ‌ర‌లోనే రాష్ట్రానికి కొత్త విద్యుత్ పాల‌సీలు విద్యుత్‌ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం వేసవిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అధికారుల స‌మీక్ష‌లో భట్టి విక్రమార్క హామీ రాబోయే ఎండాకాలంలో రెప్పపాటు కూడా కరెంట్‌(power) పోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఆదేశించారు. గురువారం ప్రజాభవన్‌...

మీ రచనలు మా అందరికీ ఆదర్శం

కొండల్ రావు సారంటే మా అందరికీ హడల్… ‘‘రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం’’ సాహస విశ్లేషణ ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటే గుర్తొచ్చేది కొట్లాటలు.. విజయాలే కాలేజీ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా.. క్రుషి చేస్తా సమాజంలో విలువలు పడిపోతున్నయ్… మీ రచనలతో ప్రజలను మేల్కొల్పండి అవాస్తవాలను ఖండించకపోవడం కూడా తప్పే కాలేజీ వేడుక‌ల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కళాశాలలో 3 పుస్తకాలను...

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో చర్చనీయంగా మారిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహారం.. గత ప్రభుత్వంలో సివిల్ సప్లయి చైర్మన్. భార్య జడ్పీటీసీ.. ఇందులో దాగివున్న మర్మం ఏంటని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు.. పెద్ది స్వగ్రామంలో నేడే గ్రామసభ.. రేషన్ కార్డు ఇస్తారా..? లేదా తిరస్కరిస్తారా..? నల్లబెల్లి మండలంలో ఏమి జరుగనుంది వేచి చూడాలి మరి.. ఆయన మాజీ ఎమ్మెల్యే(Former MLA)..పైగా...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS