Wednesday, July 9, 2025
spot_img

తెలంగాణ

బల్దియా కమిషనర్‌ బిల్లులు ఇవ్వలేక కొర్రీలు పెడుతున్నారు

గ్రేటర్‌ హైదరాబాద్‌ కమీషనర్‌ ఈలంబర్తి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మేనా ? నెలలు గడుస్తున్న బిల్లులు రాక అవస్థ పడుతున్న కాంట్రాక్టర్లు బల్దియా ప్రాంతం ఇంటి పన్ను వసులు చేసిన సొమ్ము దారి తప్పిందా? నోటీసులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు.. బిల్లులు ఇవ్వడం లేదంటూ రోదిస్తున్న కాంట్రాక్టర్ల కుటుంబాలు బ‌ల్దియా బాస్‌ త్వరలో బిల్లులు ఇవ్వకుంటే కాంట్రాక్టర్ల కార్యచరణ రంగం సిద్ధం గ్రేటర్‌ హైదరాబాద్‌...

వ‌స‌తి గృహంలో వ‌స‌తులు నిల్‌..!

కనీసం ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు 100 మందికి పైగా ఉంటున్న వైద్య విద్యార్థినిలకు రక్షణ కరువు ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహం పరిస్థితులపై ఇవాల్టి ప్రత్యేక కథనం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అనంతగిరి కి...

రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల జారీ

జంటనగరాల్లో చురుకుగా వెరిఫికేషన్‌ ప్రక్రియ కొత్త రేషన్‌ కార్డు కోసం 83వేల మంది దరఖాస్తు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల జారీ పక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్‌ నగరంలో కొత్త రేషన్‌ కార్డుల పక్రియను మరింత...

13 కిలోమీటర్లు.. 13 నిమిషాలు

గుండె తరలింపునకు మెట్రో సంస్థ గ్రీన్‌కారిడార్‌ గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ కోసం చేపట్టిన ప్రక్రియలో హైదరాబాద్‌ మెట్రో కీలక పాత్ర పోషించింది. నగరంలోని ఎల్‌బీనగర్‌లో ఉన్న కామినేని ఆస్పత్రి నుంచి దాత గుండెను లక్డీకపూల్‌లో ఉన్న గ్లెనిగేల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రికి అత్యంత వేగంగా తరలించారు. దీని కోసం హైదరాబాద్‌ మెట్రో సంస్థ గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేసింది....

108లో సీపీఆర్‌ చేసి శిశువు ప్రాణాలను కాపాడిన సిబ్బంది

ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యుల సలహాలు అక్షరాల నిజమని నిరూపించారు 108 సిబ్బంది. మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువుకు శ్వాస ఇబ్బందులు తలెత్తాయి. వైద్యుల సూచన మేరకు వెంటనే చిన్నారిని 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా చిన్నారి గుండె ఆగిపోయింది. వెంటనే స్పందించిన 108 సిబ్బంది...

తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తాం : నారా లోకేశ్‌

తెలంగాణలో టీడీపికి ఇంకా ఎనలేని ఆదరణ ఉందని, త్వరలోనే టీడీపీకి పూర్వ వైభవం తేస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని, ఈ దిశగా చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నారా లోకేశ్‌...

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు

పారదర్శకంగా గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక త్వరలో సర్వేయర్ల, గ్రామాధికారుల నియామకం రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇండ్ల...

మాజీ ఎంపీ జగన్నాథం కన్నుమూత

గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మంద నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా వరుసగా 4సార్లు ఎన్నిక మందా జగన్నాథం మృతిపట్ల రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి మంత్రులు, పలువురు ప్రముఖుల సంతాపం మాజీ ఎంపీ, సీనియర్‌ నేత డాక్టర్‌ మందా జగన్నాథం (73) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతేడాది డిసెంబర్‌ చివరి...

పాలమూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం పాలమూరు జిల్లాను శశశ్యామలం చేసి అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే త‌దిత‌రులు నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో...

కార్పొరేట్‌కు దీటుగా ఉస్మానియా

గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం నెల‌ఖారులోగా శంకుస్థాప‌న‌కు చేయాలి నలువైపులా రహదారులు ఉండాలని సూచన 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హైదరాబాద్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS