Wednesday, July 9, 2025
spot_img

తెలంగాణ

కరీంనగర్ కవులకు అలిశెట్టి రాష్ట్ర స్థాయి పురస్కారాలు

చిట్టి కవితల అక్షర అగ్నికీలకం ప్రభాకర్ జయంతి సందర్భంగా కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ జగిత్యాల వారు అలిశెట్టి పురస్కారాలను కరీంనగర్ జిల్లాకు చెందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెల్ల మురళి, మధు పొన్నం రవిచంద్ర ల‌కు అవార్డులు ప్రధానం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీగా పక్షాలు అడ్డువాల జ్యోతి ఈ అవార్డులను ప్రదానం చేస్తూ అవార్డు...

ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

హుస్నాబాద్ ప‌ర్య‌ట‌న‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీ లోని 6 వ వార్డులో ఎల్లమ్మ చెరువు వద్ద 45 లక్షలతో మైనారిటీ లకు షాదిఖానా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం...

ప‌ల్లెదారి ప‌ట్టిన పట్నంవాసులు

జాతీయ రహదారులపై వాహనాల బారులు టోల్‌గేట్ల వద్ద గంటలతరబడి క్యూలు నగరం నుంచి ప్రత్యామ్నాయా మార్గాల్లో పంపించిన పోలీసులు మెట్రో రైళ్లు ఫుల్‌..బస్టాండ్లు కిటకిట సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూకట్టడంతో.. దాదాపు అన్ని రూట్లలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఏటా ఇదేతంతు కనిపించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికితోడు విజయవాడ రహదారిలో రిపేర్లు కూడా వాహనదారులకు...

భూభారతితో సమస్యలకు చెక్‌

కెసిఆర్‌ ఇష్టానుసారంతో ధరణి సమస్యలు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడి ఇందిరమ్మ ఇళ్లలో గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. తన గెలుపులో గిరిజనుల పాత్ర అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంలో తన కృషి కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి తండాలో...

మణికొండలో లేక్‌ వ్యూ విల్లాస్‌ల హైడ్రా కూల్చివేతలు

ఆనంద హోమ్‌, పూజా నిర్మాణాలు పరిశీలన.. చట్టవ్యతిరేకమైన ఎంత పెద్ద నిర్మాణాలు అయినా కూలుస్తాం.. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టిఎల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. మణికొండ మున్సిపల్‌ పరిధిలోని నెక్నంపూర్‌ పెద్ద చెరువు బఫర్‌ జోన్‌ లో నిర్మాణం చేసిన లేక్‌ వ్యూ విల్లాస్‌ని హైడ్రా(HYDRA) స్పెషల్‌ టీం శుక్రవారం నాలుగు విల్లాలు కూల్చి వేశారు. ఈనెల గురువారం రోజు...

కోయగూడెంలో కోర‌లు చాచిన కోల్ మాఫియా

అధికార నాయకులు హవా.. బొగ్గు పెళ్లా దాటాలంటే మామూలు కట్టాల్సిందే. బాడీ బండ్లు, టిప్పర్‌ బండ్లకు రూ 1000 వరకు వసూళ్లు. మామూలు చెల్లించకుంటే లోడింగ్‌ లేనట్టే.. అధికారం మారినప్పుడల్లా దందాలో మార్పు కోయగూడెం ఉపరి తల గనిలో కోల్‌ మాఫియా కోరలు చాచుకుంది.. అధికారం మాటన మాఫియా కట్టలు తెంచుకుంటుంది.. నల్ల బంగారాన్ని శాసిస్తూ ఉపరితల గనిని తమ...

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం

ఓయూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన 2కె రన్ పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రముఖులు డ్రగ్స్ రహిత తెలంగాణే తమ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు మేడ...

మునీరాబాద్ ఎస్ కె ఎం పాఠశాలలో 2కె రన్ పోటీ

ముఖ్య అతిధిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఏస్ కె ఎం ఉన్నత పాఠశాలలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో లో ఘనంగా 2కె రన్ పోటీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ ఏసీపీ వెంకట్...

డాక్టర్ ఠంయ్యాల శ్రీధరాచార్యులకు నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు

హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యాన హైదర‌బాద్ చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో సావిత్రీ బాయి పులే 194 వ జయంతి వేడుకలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సావిత్రీ పులే ఎక్సలెన్స్ నేషనల్ అవార్డులు ప్రధానం చేసి సత్కరించింది. వరంగల్ నగరానికి చెందిన...

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే.. ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత సంత మాటున జరిగే అక్రమాలలో అందరు భాగస్వాములే చూసిచునట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం మూగజీవాలను గోవదకు తరలించకుండ కాపాడాలని కోరుతున్న జంతువు ప్రేమికులు దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం పరిధిలో గత కొన్ని ఏండ్లుగా రైతుల కోసం ఏర్పాటు...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS