Wednesday, July 9, 2025
spot_img

తెలంగాణ

21 వరకు అసెంబ్లీ సమావేశాలు

బిఎఎసిలో స్పీకర్‌ నిర్ణయం వాకౌట్‌ చేసిన బిఆర్‌ఎస్‌, ఎంఐఎం బిస్కట్‌ అండ్‌ చాయ్‌గా సమావేశం అంటూ హరీష్‌ విమర్శలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ(BAC)లో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ...

అదనపు డీసీపీలకు పదోన్నతులు

రాష్ట్రంలో 9 మంది అడిషనల్‌ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని...

రియల్ ఎస్టేట్ పడిపోలే

హైదరాబాద్ పై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం తప్పుడు ప్రచారం జరగడం వల్ల హైడ్రాపై ప్రజల ఆందోళనలు బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని పొంగులేటి హితబోధ రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడి అసెంబ్లీ స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం సమావేశాన్ని వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్, ఎంఐఎం బీఏసీ మీటింగ్ లో బీఆర్ఎస్ తీరు సరిగ్గా లేదు అసెంబ్లీ ఎన్ని రోజులు...

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే నోటిఫికేషన్లు

ఉద్యోగాల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జాబ్‌ కేలండర్‌ ఆధారంగా ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. ఉద్యోగాల ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీక్‌, మాల్‌ ప్రాక్టీస్‌ జరుగకుండా...

గురుకులాలంటేనే కేసీఆర్‌ గుర్తుకొస్తారు

సమస్యలపై చర్చించాలంటే పారిపోతున్న కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ వద్ద సరైన లెక్కలు కూడా లేవు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Governament) వద్ద స్కూళ్లపై సరైన లెక్కలు కూడా లేవని, స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై చర్చించాలని కోరామని, విద్యాలయాలపై తమ ప్రశ్నను చర్చకు అనుమతించలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురుకులాలు అంటే ఈ ప్రభుత్వానికి...

నేతన్నలకు శుభవార్త

త్వరలోనే చేనేత రుణమాఫీ మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ వెల్లడించిన మంత్రి తుమ్మల తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...

పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు

త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం గిరిజన సంక్షేమ శాఖకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తాం సక్సెస్‎గా దూసుకెళ్తున్న ప్రజా ప్రభుత్వం ఆటంకాలు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం గత పదేళ్లలో తెలంగాణ 70 ఏళ్లు వెనక్కి వెళ్లింది ప్రజావాణికి ఏడాది పూర్తి..ఎన్నో సమస్యలు పరిష్కరించాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు అందించనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు....

అత్యుత్సాహం ప్రదర్శించిన మోహన్‎బాబు..మీడియా ప్రతినిధులపై దాడి

హైదరాబాద్ శివారులోని జల్‎పల్లిలోని మోహన్‎బాబు నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం సాయింత్రం జల్‎పల్లిలోని అయిన నివాసం వద్దకు కవరేజ్‎కు వెళ్ళిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులకు గాయాలు అయ్యాయి. దీంతో జర్నలిస్టులు మోహన్‎బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోహన్‎బాబు మీడియా ప్రతినిధులకు...

రాష్ట్రపతి విడిది ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‎లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా...

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది : కేటీఆర్

సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‎ను కలుస్తామని, మహిళా కమిషన్‎కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS