తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జీష్ను దేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా,రుణమాఫీ, మూసీ ప్రక్షాళన, రైతు భరోసాతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...
ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి పోర్టల్ బాధ్యతలు
త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం
రైతుకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తాం
విగ్రహావిష్కరణపై కూడా బీఆర్ఎస్ రాజకీయం
గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదు
మా హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నాం
మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి...
గ్రామీణ ప్రాంతంలో రూ.300 లకే టీ ఫైబర్ సేవలు
మీ సేవ యాప్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా రూపకల్పన..
మరో తొమ్మిది రకాల సర్వీసులను యాడ్ చేసిన ప్రభుత్వం..
రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్...
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్పులు సరికాదు
కాంగ్రెస్పై మండిపడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటి
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ...
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్బండ్ పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో ఎయిర్ఫోర్స్కు చెందిన 09 సూర్యకిరణ్ విమనాలతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ,...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఎర్రవెల్లిలోని అయిన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఆసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటం శివ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్బంధ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటం శివ విమర్శించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాటం శివ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపడిపోతుందని...
ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 29న జరిగే విద్యార్థి విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం ఓయూ జేఏసీ, టిజి జేఏసీ, టిపిసిసి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు....
ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలిచిందని జంగయ్య యాదవ్ తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఎనుగుల కృష్ణప్రియకి రూ.60,000, బి.నరేందర్ గౌడ్కి రూ. 60,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జంగయ్యయాదవ్ మాట్లాడుతూ, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పేద...