అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పదవీ విరమణ ప్రయోజనాల పెంపు ఫైల్కి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ ఫైల్ని ఫైనాన్స్ శాఖ సైతం క్లియర్ చేసింది. దీంతో పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు ఇక నుంచి...
ఇప్పటికే దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైన ముఖ్యమంత్రిగా పేరొందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కేసులో చిక్కుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును చేర్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ...
– పిల్లల్ని సర్కారు పాఠశాలల్లోనే చేర్పిద్దాం– గవర్నమెంట్ స్కూల్స్లోనే సమగ్ర వికాసం– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి– ప్రారంభమైన బడిబాట ప్రచార జాతా
సర్కారు పాఠశాలలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే జాయిన్ చేసి క్వాలిటీ...
ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మదన్ లాల్ 2014 శాసన సభ ఎన్నికల్లో వైరా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే...
పోచారం మునిసిపల్ కమిషనర్ కూడా ఆ సంస్థ మోచేతి నీళ్లే తాగుతున్న వైనం హెచ్ఎండీఏ లేఔట్ ప్రకారం దారిని ఓ సర్వే నంబర్లో చూపించిప్రభుత్వ స్థలం పైగా రైతుల పొలాల మీదగా రోడ్డు వేస్తున్న జక్కా వెంకట్ రెడ్డి.. పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి పైరవీలతోనే…వారు కడితే సక్రమం.. మేం కడితే అక్రమమా? పేదోడికో...
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడిసింగరేణి సహకారం మరువలేంః ఓయూ వీసీ
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు...
మూడు రోజులు కురిసే అవకాశంవాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 29 వరకు కుండపోత వాన పడుతుందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి...
వైద్య సేవల కోసం భారీగా నిధుల వెచ్చింపు
ఖమ్మంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన
పాల్గొన్న నలుగురు మంత్రులు
ప్రభుత్వ మెడికల్ కళాశాల ద్వారా పేదలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని, ఖమ్మం మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు....
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టనుసారంగా భూ రికార్డుల్లో పేర్లు మార్పిడి
మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామ రెవెన్యూ భూ రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టను సారంగా వ్యక్తుల పేర్లు మార్పిడి. వివరలోకి వెళితే రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామాలలో భూ రికార్డులను పట్వారిలు, రికార్డు అసిస్టెంట్ లు ప్రతి సంవత్సరం భూమి కబ్జాలో ఉన్న...
చర్యలు తీసుకొని జిహెచ్ఎంసి అధికారులు
ప్రధాన రహదారి పక్కనే ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మాణం
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఫుట్ పాత్ ను ఆక్రమించి అక్రమ నిర్మాణం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే జిహెచ్ఎంసి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుంది. ప్రధాన రహదారి పక్కనే అక్రమ నిర్మాణం జరుగుతుంటె చర్యలు చేపట్టాల్సిన అధికారులు...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...