సోషల్ మీడియా లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దు
దేశ భద్రతకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యవహరించిన చర్యలు తప్పవు
శాంతిభద్రతల దృష్ట, సోషల్ మీడియాపై నిఘా
జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్
దేశ సరిహద్దుల వెంట ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో పోలీస్ శాఖ, పౌరుల రక్షణ, శాంతిభద్రత రక్షణలో ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని...
పలుచోట్ల టెలీమెట్రీ ఏర్పాటు చేయాలి
పోలవరం బ్యాక్ వాటర్ ముప్పు తప్పించాలి
తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణం
సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44టీఎంసీలను కేటాయించాలి
పాలమూరు - రంగారెడ్డికి 90టీఎంసీల అవసరం
కేంద్ర జలసంఘాన్ని కోరిన మంత్రి ఉత్తమ్
కృష్ణా నది నుంచి ఏపి అక్రమంగా నీటిని తరలించకుండా నియంత్రణ అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు....
ఉగ్రవాదం విషయంలో ప్రపంచ శక్తులు ఏకం కావాలి
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాల్సిందే
దేశరక్షణలో ఎవ్వరికీ తీసుపోమని నిరూపణ : కేసీఆర్
భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి...
మిస్ వరల్డ్ ఈవెంట్ షెడ్యూల్లో ప్రభుత్వం
రూరల్ టూరిజంను ప్రమోట్ చేసేందుకు కంటెస్టెంట్లకు ఫీల్డ్ టూర్
తెలంగాణ గ్రామీణ అందాలకు దక్కనున్న ప్రపంచవ్యాప్త ప్రచారం
మిస్ వరల్డ్ ఈవెంట్ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక వృద్ధికి తోడ్పాటు
బుధవారం హైదరాబాద్కు చేరుకున్న 65దేశాల ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మీకంగా చేపట్టిన మిస్ వరల్డ్ - 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్...
కనుచూపు మేర కానరాని అభివృద్ధి.. పారిశుధ్యం అస్తవ్యస్తం
రోడ్డు పై చెరువును తలపిస్తున్న మిషన్ భగీరథ వృధా నీరు
కమిషనర్ సారు బిజీ బిజీ.. అధికారుల పర్యవేక్షణ కరువు..
శామీర్ పేట్ గ్రామాన్ని నూతన మున్సిపాలిటీ గా ఏర్పాటు చేయడంతో గ్రామంలో అన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశ పడిన గ్రామస్తులకు ఆడిఆశే మిగిలింది. శామీర్...
మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పై అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
కాలేశ్వరం కట్టిన కేసీఆర్ ఒక ఇంజనీరు
సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిన జగదీష్ రెడ్డి మరొక ఇంజనీరు
మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి
పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి పై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల...
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
ప్రపంచ మానవాళికి దోపిడి నుండి విముక్తి మార్గం కలిగించేది ఎర్రజెండా పోరాటాలె అని కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. గురువారం మేడే సందర్భంగా సిపిఎం జిల్లా కార్యాలయంలో అమె...
ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ నుంచి పిలుపు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు మరో ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్ను ఆహ్వానించింది. ’భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ...
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది
సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే
గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం
మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్ రెడ్డి
ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండని మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.....
సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్
భూ భారతిపై సీసీఎల్ఏ ఉద్యోగులకు అవగాహన సదస్సు
కేక్ కట్ చేసి రెవెన్యూ ఉద్యోగులకు, రైతులకు శుభాకాంక్షలు తెలిపిన మిట్టల్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టం - 2025 చరిత్రాత్మకం అని సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...