Tuesday, July 8, 2025
spot_img

తెలంగాణ

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది.బుధవారం రేవంత్ రెడ్డితో పాటు అయిన బృందం హైదరాబాద్ చేరుకుంది.రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా,దక్షిణ కొరియాలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు,అధికారులు పర్యటించారు.ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది.శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బృందానికి ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన...

హైడ్రా టీంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్...

వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది.ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు వేణుస్వామి భార్య వాణి.ఈ సందర్బంగా మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల...

ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌

ధరణిలో పీవోబీ నుంచి మార్పిడికి రూ. 8లక్షలు డిమాండ్‌ జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడిపై ఫిర్యాదు చేసిన రైతు పక్కాగా ట్రాప్‌ చేసిన పట్టుకున్న అధికారులు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా.. ఏసీబీ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్న ఏసీబీ డీజీ లంచం తీసుకోవాలంటేనే వణుకు పుట్టాలి : సీవీ ఆనంద్‌ ట్వీట్‌ రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు...

స్మితా సబర్వాల్‌పై చర్యలు కోరుతూ హైకోర్టులో పిల్‌

దివ్యాంగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సామాజికవేత్త వసుంధర పిటిషన్‌ దాఖలు చేశారు. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. అయితే.. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక...

గోల్కొండలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి పరిశీలించారు.విదేశీ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 14న హైదరాబాద్ కు చేరుకుంటారు.మొదటిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరవేయునున్నారు.దీంతో సీఎస్ శాంతి కుమారి డీజీపీతో కలిసి ఏర్పాట్లను...

జైలులోనే కవిత,బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సోమవారం కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జస్టిస్ గవాయి,జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం...

కేటీఆర్ కు జైలు తప్పదు

ఆ పనిని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు అయిన చేసిన అవినీతి అందరికీ తెలుసు నాతో పాటు బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టి హింసించారు,ఇంకా వాటిని నేను మర్చిపోలే బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్‌ఎస్‌ బీజేపీతో చర్చలు జరిపినట్టు వస్తున్నవి అవాస్తవాలు కవిత బెయిల్ కు బీజేపీకి ఎలాంటి సంభందం లేదు మాజీ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను జైలుకు పంపే పనిని...

గూగుల్ ప్రధాన కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది.తెలంగాణ ఆర్థికాభివృద్ది,ఉద్యోగాల కల్పనకు తోడ్పడే పెట్టుబడుల సేకరణ,ఒప్పందాల నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కాలిఫోర్నియాలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.అయిన వెంట పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.తెలంగాణలో టెక్ సేవల విస్తృతి,ఏఐ సిటీ నిర్మాణం,స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు...

కవిత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి భేటీ అయ్యారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ కవిత ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేశారు.జైల్లో కవిత అనేక ఇబ్బందులు పడుతుందని,బీపీతో బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుకు రెండు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటుందని...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS