వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్
చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్
ఈ నెల 21 నుండి స్క్రీనింగ్ చేయనున్న జ్యూరీ సభ్యులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు కోరారు. బుదవారం ఎఫ్డిసి...
ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ
ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు తెలంగాణకే గర్వకారణం
13 దశాబ్దాల సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాధ్యాయం
ఒడిశాలో నైనీ గనిని వర్చువల్గా ప్రారంభించిన భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని...
టీజీఎంఆర్ఈఐఎస్ లో మోర్ ఛేంజెస్
ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్
విద్యార్థుల సంక్షేమం కోసం వినూత్న చర్యలు
ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత పర్యవేక్షణ
సంస్థలోని సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
పురోగతి శిఖరాలకు చేరువలో మైనార్టీ హాస్టల్స్
తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో సూపర్బ్
ఐపీఎస్ ను తారీఫ్ చేస్తున్న విద్యార్థులు, పేరెంట్స్
'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందని' పెద్దలు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలన్న కెటిఆర్
కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలను భారత రాష్ట్ర సమితి స్వాగతం తెలిపింది. ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అన్నారు. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అడవులను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర...
ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్రెసా కృతజ్ఞతలు
భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రసంగంతో రెవెన్యూ ఉద్యోగులలో మనోధైర్యం పెంచిదని ట్రెసా సెంట్రల్ కమిటీ అభిప్రాయపడింది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఉద్యోగులు సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడిన...
రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం హర్షణీయం
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నందుకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు భూభారతి పోర్టల్ అవిష్కరణ అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు...
వడగండ్ల వర్షంతో రైతులకు తప్పని ఇక్కట్లు
పలు ప్రాంతాల్లో తడిసిముదైన ధాన్యం
నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాల డిమాండ్
ఇప్పటికే వర్షాలు లేక అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ధాన్యంను పండిరచిన రైతుల పట్ల ఇపుడు వరుణదేవుడు కరుణించడం లేదు. అవసరమైన వర్షాలు పడక ఇబ్బందులు పడ్డ రైతులు ఇపుడు కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం...
ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు
జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం
కొత్త పోర్టల్ ప్రారంభించిన సిఎం రేవంత్
ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు
ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...
శివలింగంతో పాటు నాగుపడిగా ఉన్న విగ్రహాలు లభ్యం
ఆ శివలింగానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న గ్రామస్తులు, భక్తులు
చివ్వెంల మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో సోమవారం రానాబోతు బాధిరెడ్డి వ్యవసాయ భూమిలో బండరాళ్లు తొలగిస్తుండగా శివలింగం, నాగపడిగా విగ్రహాలు బయటపడింది. దీంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఊరికి దూరంగా బండల్లో ఉన్న ఈ శివలింగాన్ని, నాగపడిగా...
బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన సూర్యుడు
రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ
శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
జిల్లా కేంద్రంలో ఘనంగా బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ కే.నారాయణ రెడ్డి, అధికారులు
రాజ్యాంగ ప్రదాత, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మబందువు భారతరత్న డాక్టర్ భీం రావు...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...