Saturday, August 2, 2025
spot_img

55 దేశాలకు చైనా భలే ఆఫర్

Must Read

55 దేశాల ప్రజలు తమ దేశంలో 240 గంటలు (10 రోజులు) వీసా లేకుండానే జర్నీ చేసే ఆఫర్‌ను చైనా ప్రకటించింది. ఈ లిస్టులో ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు ఉన్నాయి. టూరిజం సెక్టార్‌కి బూస్ట్ ఇచ్చేందుకు డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి (జూన్ 12 గురువారం) నుంచే అమల్లోకి వచ్చింది. ఇంటర్‌లైన్ టికెట్లు, ఇంటర్నేషనల్ జర్నీకి సంబంధించిన డాక్యుమెంట్లు కంపల్సరీగా ఉండాలి. ఇవి ఉన్నవారు చైనాలోని 24 రాష్ట్రాల్లోని 60 ఓపెన్ పోర్టుల ద్వారా ఎంటర్ కావచ్చు. టూరిస్ట్ ప్లేస్‌లు, కుటుంబ సందర్శనలు వంటివి చేయొచ్చు. స్టడీ, వర్క్, న్యూస్ రిపోర్టింగ్ వంటివి చేయాలంటే మాత్రం వీసాతోపాటు ముందస్తు అనుమతులు ఉండాలి.

Latest News

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వినతి ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని మరింత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS