Tuesday, September 16, 2025
spot_img

దేశంలో 7 వేలు దాటిన కరోనా కేసులు

Must Read

మన దేశంలో కొవిడ్ కేసులు 7 వేలు దాటాయి. లేటెస్ట్ డేటాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ (జూన్ 11న బుధవారం) వెల్లడించింది. కొత్త కేసులు 306 వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 7,212కి చేరింది. చనిపోయినవారిలో ముగ్గురు కేరళవాసులు. ఇద్దరు కర్ణాటకకు చెందినవారు.

ఒకరు మహారాష్ట్ర వ్యక్తి. మృతుల్లో ఒకరి వయసు 43 ఏళ్లు కాగా అతనిలో ఇమ్యునిటీ పవర్ వీక్ అయినట్లు గుర్తించారు. మిగిలినవారు వయసు మీద పడ్డోళ్లు. శ్వాస సంబంధ, దీర్ఘకాలిక అనారోగ్యం బారినపడినవారే. దేశంలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులు పెట్టుకోవాలని, చేతులను నీట్‌గా కడుక్కోవాలని, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని వైద్యులు సూచించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This