Sunday, October 26, 2025
spot_img

డీఈఈసెట్-2025 రిజల్ట్స్‌ రిలీజ్‌

Must Read

తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-25 రిజల్ట్స్‌ జూన్‌ 5న గురువారం రిలీజ్‌ అయ్యాయి. ఈ మూడేళ్ల కోర్సుకి సంబంధించి 2025–28 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2025 మే 25న ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. 73.18 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 48,815 మంది దరఖాస్తు చేయగా 33,321 మంది పరీక్ష రాశారు. వీరిలో 28,442 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This