Monday, October 20, 2025
spot_img

తీపికబురు అందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

Must Read

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ ప్రయాణికులకు తీపికబురు అందించింది.77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఫ్రీడం సెల్ పేరుతో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.ఈ ఆఫర్ ద్వారా రూ.1947 కే టికెట్ ధరను నిర్ణయించింది.ఆగస్టు 05 లోపు టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This