Wednesday, June 4, 2025
spot_img

తీపికబురు అందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్

Must Read

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ ప్రయాణికులకు తీపికబురు అందించింది.77వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఫ్రీడం సెల్ పేరుతో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.ఈ ఆఫర్ ద్వారా రూ.1947 కే టికెట్ ధరను నిర్ణయించింది.ఆగస్టు 05 లోపు టికెట్స్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది.

Latest News

మంత్రి మెప్పుకోసం చట్టాలు, నిబంధనలకు తిలోదకాలు

నారాయణ విద్యాసంస్థలకు దాసోహం అంటున్న అధికారులు ˜ ఒక్కడి కోసం ఒకే రోజులో పరిమిషన్‌.. !˜ విద్యా వ్యవస్థలో సాధ్యం కానిది ఇప్పుడు జరిగింది..˜ ఒక ప్రత్యేక...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS