Friday, August 15, 2025
spot_img

మానవత్వమా.. నీవెక్కడ?

Must Read

మానవత్వాలు మరిచి, మానవ మృగాలుగా మారుతుండ్రు. మోసపు జీవితాలు.. పగలు ప్రతీకారాలు.. కుళ్లు నాటకపు బతుకులు.. కుతంత్రాలు.. నయవంచనలు.. నమ్మకద్రోహాలతో పొద్దున లేస్తే ఘోరాతిఘోరాలు వింటుండ్రు. వావివరసలు తెలియకుండా ఆగడాలకు తెగబడుతుండ్రు. ఎక్కడ నీ బంధాలు.. ఎక్కడ నీ రక్తసంబంధాలు.. ఎక్కడ నీ ఆత్మీయ బృందాలు.. మాంగళ్య బంధాలకు విలువ లేకుండా బతుకుతుండ్రు. ఇన్ని.. ఇన్ని.. ఇన్ని.. దారుణమైన ఘటనలు చూస్తా ఉంటే.. ఎటుపోతుంది?.. మానవత్వం.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక సతమతమవుతుండ్రు.

  • మర్రి నాగిరెడ్డి
Latest News

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు”

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS