Tuesday, June 24, 2025
spot_img

స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన భారతీయుల సంపద

Must Read

పొలిటికల్ లీడర్లు, బిజినెస్‌మ్యాన్‌లు, కోటీశ్వరులు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. 2024లో మన దేశంవాళ్లు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగింది. తద్వారా రూ.37,600 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్విస్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తెలిపింది. ఈ బ్యంక్‌ను 1713వ సంవత్సరంలో స్థాపించారు. 2024లో ఇండియన్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు సామాన్యులకు బదులు దాని బ్యాంకుల్లో అధిక డబ్బును జమ చేశాయి. ఈ సమయంలో వినియోగదారుల ఖాతాల్లో జమైన డబ్బు 11 శాతం మాత్రమే పెరిగింది. గతేడాదితో పోలిస్తే రూ.3,675 కోట్లు. ఈ సంఖ్య స్విస్ బ్యాంకుల్లో జమ అయిన మొత్తంలో 10 శాతమే.

Latest News

మజీద్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ జిమ్‌కాన, రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ మ్యాన్‌ గడ్డం వెంకటేశ్‌ గౌడ్‌ చేయూత ఏదైనా అవసరం ఉన్నవారికి చేయూతనిచ్చి ఆదుకుంటేనే మనిషి జీవితం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS