Monday, June 16, 2025
spot_img

ఇరాన్‌లోని మన దేశ పౌరులకు సూచనలు

Must Read

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని మన దేశ పౌరులకు అక్కడి ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులను చూసి ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాయబార కార్యాలయాన్ని తరచూ సంప్రదిస్తూ ఉండాలని తెలిపింది. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దని కోరింది. ఎంబసీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఫాలో కావాలని పేర్కొంది. స్థానిక అధికారుల చెప్పే భద్రతా నిబంధనలను పాటించాలని కోరింది. ఇండియన్ పౌరులు తమ వివరాలను నమోదుచేయాలని పేర్కొంటూ ఒక దరఖాస్తును పోస్ట్ చేసింది. లోకల్ పరిస్థితులపై లేటెస్ట్ సమాచారాన్ని తెలిపేందుకు టెలిగ్రామ్ లింక్‌ను షేర్‌ చేసింది. హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా పోస్ట్‌లో‌ అందుబాటులో ఉంచింది.

Latest News

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కి సీఎం చంద్రబాబు వినతులు

హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలుకు రూ.150 కోట్లు సాయం చేయండి ఆక్వా ఎగుమతులపై సుంకాల భారం తగ్గించేలా అమెరికాతో చర్చించండి మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గించండి *పామాయిల్‌పై దిగుమతి సుంకం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS