Friday, August 15, 2025
spot_img

‘దృశ్యం-3’పై మోహన్‌లాల్ ఇంట్రస్టింగ్ ట్వీట్

Must Read

గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతుంది అంటూ మోహన్ లాల్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ ట్వీట్‌లో.. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర చేశారు. దృశ్యం సిరీస్‌లో మూడో పార్ట్ గురించి స్వయంగా మోహన్ లాల్ ప్రకటించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. దృశ్యం-3 స్క్రిప్ట్ వర్క్‌ను ఇప్పటికే పూర్తిచేశామని డైరెక్టర్ జీతూ జోసెఫ్ చెప్పటం గమనార్హం.

Latest News

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు”

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS