17మందికి గాయాలు.. 5గురి పరిస్థితి విషమం
కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాకొట్టడంతో 17మందికి గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా...
అధికారి హోదాలో ప్రభుత్వ భూములను ప్రైవేటుపరం
అక్రమార్కులకు అండగా ఉంటూ కోట్లు కొల్లగొట్టిన వైనం
కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో కోట్లలో అక్రమాస్తులు
ఏసీబీ, ఐటీ శాఖ అధికారులు సమగ్రంగా...