గతంలో నిర్వహించిన గ్రూప్ 04 పరీక్షల మెరిట్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు.8039 ఖాళీల కోసం 2022 లో గ్రూప్ 04 నోటిఫికేషన్ ను టి.ఎస్.పి.ఎస్.సి విడుదల చేసింది.సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు.tspsc భవనం,పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ...
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...