కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ
బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం
కవిత తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది ముకుల్ రోహాత్గి
దర్యాప్తు సంస్థల తరుపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
రూ.10 లక్షల విలువైన రెండు...
మహిళల t20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం ప్రకటించింది.అక్టోబర్ 03 నుండి యూఏఈలో ఈ టోర్నీ ప్రారంభమవుతుందని,ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరుగుతుందని తెలిపింది.వాస్తవానికి ఈ t20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ లో జరగాలి.కాని ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపుతప్పడంతో యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...
కొనసాగుతున్న హైడ్రా దూకుడు..
చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆక్రమణదారుల బెండు తీస్తున్న హైడ్రా
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు-సర్వే నంబర్ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత
తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ..అధికారులతో స్థానికులు వాగ్వాదాం
పోలీసుల ఆధ్వర్యంలో నేలమట్టమైన అక్రమనిర్మాణాలు
ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన
గండిపేటలో హైడ్రాకు మద్దతుగా యువత ప్రదర్శనలు
నగరంలో హైడ్రా కూల్చివేతలు...
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.ఎక్కడ అక్రమ నిర్మాణం ఉందని తెలిసిన క్షణాల్లో వాటిని కూల్చివేస్తున్నారు.తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా నివేదికలో పేర్కొంది.43.94 ఎకరాల అక్రమ భూమిను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.మాదాపూర్ లోని సినీనటుడు నాగార్జునకు చెందిన...
చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం
విలాసాల కోసం కొంతమంది చెరువుల్లో ఫామ్ హౌస్ లు నిర్మించారు
హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉంది
ఆక్రమణదారుల నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం
అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో...
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
ఎన్.కన్వెన్షన్ ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిన,అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూలగొట్టలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు.హైడ్రా కూల్చివేతలపై అయిన శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ,పదేళ్ల పాటు అధికారంలో ఉంది,మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు చెరువులను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను...
రాష్ట్రంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ ల డైవర్షన్ పాలిటిక్స్రాజీవ్ గాంధీ,తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం..తొలగిస్తాం అంటూ ఒక పార్టీ..టచ్ చేసి చూడుమంటూ మరొకరు..భావోద్వేగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు..మరోవైపు బీఆర్ఎస్,కాంగ్రెస్ లో విలీనం..ప్యాకేజీల బేరం అంటూ..అనైతిక రాజకీయాల గజ్జె కట్టి ఆడుతుంటే..!ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుంది..మహిళాల,కామన్ మెన్ జీవితాలు"ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నట్లుగా ఉంది..ప్రజా ప్రయోజనాల పట్టించుకోనితీరుతో..స్వేచ్ఛ...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...