Tuesday, July 8, 2025
spot_img

2024

బంగారం,వెండి ధరల పై బడ్జెట్ ప్రభావం,భారీగా తగ్గినా ధరలు

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.దింతో ఒక్కసారిగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 గంటల్లోనే బంగారం ధరలు రూ.3 వేల రూపాయలు తగ్గాయి.బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.72,838 ఉండగా,బడ్జెట్ ప్రవేశపెట్టక రూ.68,500కి చేరింది.కొన్ని గంటల వ్యవధిలోనే 10 గ్రాముల పై రూ.4,218...

జులై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు,బీఏసి నిర్ణయం

జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది. ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...

పేదవాడి బ్రతుకులు మారే సంస్కరణలు రావాలి

జనానికి దగ్గరగా,ప్రభుత్వ పథకాలకు దూరంగా పుట గడిస్తే చాలుఅనుకునే భరతమాత బిడ్డలు ఎందరో.. ??ఎన్నోసార్లు ఓటు హక్కు వినియోగించుకొని నిలువ నీడ కోసం ఎదురు చూసే శరణార్థులు అయ్యారు నేడు..కన్నీళ్లను మంచినీళ్ళుగా తాగి బ్రతికిడదిస్తున్న దుస్థితి కొందరిది..రెండు రకాల కూరలతో అన్నం వద్దు,కారంమెతుకులు చాలు అనే పరిస్థితి మరికొందరిది..దేశం ప్రగతి పథంలో ఉన్నదన్న సారు..!!కుడు,గూడు...

రేపు ఢిల్లీకి వైఎస్ జగన్

మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా జులై 24న ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టనున్నారు.రాష్ట్రపతి,ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో జగన్ కలిసే అవకాశం ఉంది.రేపటి నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉందనున్నారు జగన్.మరోవైపు ఇప్పటికే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు.

రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,హాజరుకానున్న కేసీఆర్

మంగళవారం నుండి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.జులై 25న సభలో భట్టివిక్రమార్క తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.బడ్జెట్ ప్రవేశపెట్టె రోజు కేసీఆర్ అసెంబ్లీకు రానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...

షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రాకు గాయాలు

బాలీవుడ్,హాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలయ్యాయి.ఆస్ట్రేలియా జరుగుతున్నా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ గాయాలు అయినట్టు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొంది.దీనికి సంభందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి."ది బ్ల‌ప్" అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్...

ఉగ్రరూపం దాల్చిన గోదావరి,రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.భారీగా వరద నీరు రావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి నీటిమట్టం 48 అడుగుల వరకు చేరింది.గత రాత్రి గోదావరి నీటి ప్రవాహం 44 అడుగులు దాటింది.దింతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.సోమవారం మధ్యాహ్నం నీటి ప్రవాహం 48...

ప్రభుత్వ భూమా,అయితే డోంట్ కేర్

(స‌ర్కార్ భూములు క‌బ్జాల‌కు గుర‌వుతున్న శేరిలింగంప‌ల్లి ఎమ్మార్వో నిర్ల‌క్ష్యం) కేశవ్‌ నగర్‌లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు సర్వే. నెం. 37లో పాగా వేసిన బిల్డర్స్‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల కుమ్ముక్కు నాటి క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, త‌హ‌సీల్దార్ వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ భూమిని అప్ప‌న్నంగా ప్రైవేట్‌ప‌రం చేసిన అవినీతి బాగోతాలల్లోఒక్క అంశ‌మాత్ర‌మే… కలెక్టర్‌, జోనల్‌ కమిషనర్‌ చర్యలు...

ఫోన్ పే పై వ్యతిరేకత

కర్ణాటకలో 'ఫోన్ పే'పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.ఇటీవల కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి,తర్వాత వెనక్కి తగ్గింది.అయితే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్‌ను ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు.దీంతో కన్నడ ప్రజలు ఫోన్ పే బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చారు.సోషల్ మీడియాలో ఫోన్ పేకు వ్యతిరేకంగా పోస్టులు...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS