Saturday, July 5, 2025
spot_img

2024

తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్థాన్ కు కేంద్ర విదేశాంగ మంత్రి

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్థాన్‎లో పర్యటించునున్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఎస్.సీ.ఓ వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సంధర్బంగా ఎస్ .జై శంకర్ మాట్లాడుతూ,కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎస్.సీ.ఓ సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నాని, పాకిస్థాన్‎తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్థాన్...

హైడ్రా ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం,గెజిట్ విడుదల

ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం...

హర్యానాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 06 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 01 గంటల వరకు 36.69 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు...

18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. డీబీటీ పద్దతిలో రూ.20,000 కోట్ల ఫండ్స్ ను విడుదల చేశారు. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. రైతులను ఆర్థికంగా అదుకోవాలనే ఉద్దేశంతో 14 ఫిబ్రవరి 2019న బీజేపీ ప్రభుత్వం పీఎం...

మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది

కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇస్తాం మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జీ.వెంకటస్వామి కాకా 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నయం...

రూ. 25 లక్షల విరాళం అందించిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్

వరద బాధితులకు సహయం అందించేందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం అందించింది. శుక్రవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి రామ్ మోహన్ రావుతో పాటు పలువురు ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను...

ఛత్తీస్‎గఢ్ లో మరో ఎన్‎కౌంటర్, ఏడుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‎గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నారాయణ్‎పూర్ - దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్‎కౌంటర్‎లో 07 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ , నారాయణ్‎పూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్‎మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు...

లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం

తిరుమల కల్తీ లడ్డూ వివాదం పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్‎లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందంలో సీబీఐ నుండి ఇద్దరు , రాష్ట్ర...

గోవా పర్యటకులకు గుడ్‎న్యూస్, అందుబాటులోకి కొత్త రైలు

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నగరం నుండి గోవా వెళ్ళే ప్రయాణీకుల కోసం కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 06న ప్రయోగాత్మకంగా ఈ రైలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇక రెగ్యులర్ సర్వీస్ లు అక్టోబర్ 09న సికింద్రాబాద్ నుండి, వాస్కోడగామా నుంచి అక్టోబర్...

సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్ర్యూ పింటో ముఖ్యమంత్రికు వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS