112 ఫోన్ లు బాధితులకు అందించిన పోలీసులు
జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
పోగొట్టుకున్న సుమారు 25 లక్షల రూపాయల విలువ గల 112 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి రూరల్ సీఐ రాజశేఖర్ వారికి అందించారు. ఈ సందర్భంగా...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...