Wednesday, July 2, 2025
spot_img

aadab hyderabad

ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తున్న ఆ అధికారి.!

రావుస్ ఫార్మా లేబరేటరీస్ పై చర్యలు శూన్యం. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సంబంధిత శాఖ అధికారులు. 38 గుంటల గాను, 153 చ,,గ లే అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మండల అధికారి. మామూళ్ల ముట్టాయని రిపోర్టు మార్చారా.? ఐదు నెలలు గడిచిన ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు జాడ లేదు. తనకున్న పవర్ తో ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తూ,...

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌ వద్ద ప్రమాదం సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం కూలిన టన్నెల్ పైకప్పు… చిక్కుకుపోయిన 8 మంది ముమ్మరంగా సహాయక చర్యలు… అయినా కనిపించని పురోగతి ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు సొరంగంలోనికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ జిల్లా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపిదే గెలుపు ఖాయం

ప్రచారంలో బిజెపి అభ్యర్థుల హవా కాంగ్రెస్ ఏడాది పాలన పై ప్రజల్లో అసంతృప్తి అభ్యర్థుల ఎంపిక లో ను కాంగ్రెస్ పార్టీ విఫలం ఇదే అదునుగా దూకుడుగా పెంచిన క‌మ‌లం భవిష్యత్తులో గెలుపు కోసం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకం ఓడిపోతామన్న భయంతోనే పోటీకి దూరంగా బిఆర్ఎస్ బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ‌) నూనె బాల్‌రాజ్ ఈ నెల 27న ఏడు ఉమ్మడి జిల్లాల...

బీసీ బిడ్డగా నన్ను గెలిపిస్తే టీచర్ల సమస్యలను పరిష్కరిస్తా

సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం.. బీసీ వాదం నడుస్తున్న తరుణంలో మృదు స్వభావి కొమరయ్య ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చిన బైరి శంకర్.. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్క కొమరయ్య.. బీసీ నినాదం దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తోంది ..ఈ తరుణంలో బీసీ బిడ్డ, పోరాటపటిమ, మృదు స్వభావి అయిన కొమరయ్య ను గెలిపించుకుంటే...

అప్పులు ఉన్నా సంక్షేమ పథకాలు ఆపట్లేదు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...

దండేకుంట దార్తిపాలు..

దార్తి నేచర్ ఫామ్ లో ఊహకందని అక్రమాలు అన్ని తామై వ్యవహరించిన అధికారులు రాజకీయ నేతలు ధన కుంటను మాయం చేసిన భూ మాయగాళ్లు ప్రభుత్వ భూములు కాపాడడం దేవుడెరుగు శిఖం భూములను కాపాడే వారెవరు 25ఎకరాల శిఖం భూమిని కబ్జా కోరులకు అప్పజెప్పిన అధికారులు, రాజకీయ నాయకులు డిండి మండల కేంద్రంలో హైడ్రా వస్తే బాగుండని మొక్కుతున్న గ్రామ ప్రజలు మండల...

ఆ రోజులే బాగుండే…

పల్లె కుటుంబాలతో పశు సంపద సహజీవనం… నాడు కల్మషం ఎరుగని రైతు.. నేడు పల్లెల్లో కానరానీ పశువులు.. విషపు ఆహారంతో ఇంటింటికో రోగి…. తప్పదంటున్న శాస్త్రవేత్తలు తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటిముందు సూరుకు వడ్లను వేలాడదీసి పిట్టలకు సైతం రైతు తినిపించేవాడు. నేడు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పిట్టలు రైతు ఇంటి ముందటికి రావడం లేదు తాను...

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా నాసిరకం పనులే..! ప్రజాధనం వృధాపై కన్నెర్ర చేస్తున్న ప్రజానికం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల కింద సిసి రోడ్ల నిర్మాణం కొరకు వికారాబాద్‌ జిల్లాలోని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా...

ఖ‌జ‌నా ఖాళీ

నిరుపయోగంగా స్మశాన వాటికలు, పల్లె క్రీడ ప్రాంగణాలు నేతల జేబులు నింపుకునేందుకే… కేంద్రనిధులు దారి మళ్ళించడంతో అభివృద్ధికి దూరంగా పల్లెలు… జిల్లా వ్యాప్తంగా వృధాగా దర్శనం గ్రామాలను అభివృద్ధి పరచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు, అంతర్గత రహదారులు, ఫార్మేషన్‌ రోడ్ల నిర్మాణం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కోట్ల రూపాయల నిధులు...

వికసిత్‌ భారత్‌కి అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు

సమ్మిళిత అభివృద్ధి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కోట్లాదిమందికి ఊరటనీచ్చే విషయం ఆంధ్రప్రదేశ్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి 2047 నాటికి వికసిత్‌ భారత్‌ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యానికి అనుగుణంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిందని, దేశ స్థితిగతిని మార్చే విధంగా అన్ని...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS