నాగారం మున్సిపాలిటీ పరిధిలో యధేచ్చగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అక్రమార్కులు
సర్వే నెం. 354లోని సర్కారు భూమి మాయం
నాగారంలో గజం లక్షల్లో పలుకుతున్న భూమి ధర
రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సపోర్ట్
ఉన్నతాధికారులు దృష్టిసారించాలని స్థానికుల రిక్వెస్ట్
రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ జాగ కనబడితే అక్కడ...
కొండల్ రావు సారంటే మా అందరికీ హడల్…
‘‘రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం’’ సాహస విశ్లేషణ
ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటే గుర్తొచ్చేది కొట్లాటలు.. విజయాలే
కాలేజీ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా.. క్రుషి చేస్తా
సమాజంలో విలువలు పడిపోతున్నయ్…
మీ రచనలతో ప్రజలను మేల్కొల్పండి
అవాస్తవాలను ఖండించకపోవడం కూడా తప్పే
కాలేజీ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కళాశాలలో 3 పుస్తకాలను...
మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు
ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ప్రిలిమ్స్లో 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారిలో 1:50 చొప్పున...
రాష్ట్రంలో చర్చనీయంగా మారిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహారం..
గత ప్రభుత్వంలో సివిల్ సప్లయి చైర్మన్. భార్య జడ్పీటీసీ..
ఇందులో దాగివున్న మర్మం ఏంటని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు..
పెద్ది స్వగ్రామంలో నేడే గ్రామసభ.. రేషన్ కార్డు ఇస్తారా..? లేదా తిరస్కరిస్తారా..?
నల్లబెల్లి మండలంలో ఏమి జరుగనుంది వేచి చూడాలి మరి..
ఆయన మాజీ ఎమ్మెల్యే(Former MLA)..పైగా...
పంచాయతీ కార్యదర్శిని కాపాడుతున్నది ఎవరు?
డబ్బులు ఇస్తే ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ ఇచ్చేస్తాడు
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నాడంటూ ఆరోపణలు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్యదర్శి ఎల్లయ్య
తొలగించాలంటూ మంత్రులకు అధికారులకు ఫిర్యాదు
మంత్రుల ఆదేశాలు లెక్కచేయని ఉన్నతాధికారులు
కార్యదర్శి ఎల్లయ్యకు, డిపిఓకున్న సంబంధమేంది..?
ఎల్లయ్యను తొలగించాలంటూ గ్రామ సభలో ఫిర్యాదు
పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 218 ఇతగాడికి వర్తించదా..
అవినీతి సొమ్ముకు ఆశపడి అక్రమార్కులకు అండదండగా...
లయన్స్ కంటి ఆస్పత్రికి 3ఎకరాల ప్రభుత్వం భూమి కేటాయింపు
రాజేంద్రనగర్ లో కోట్ల భూమి హాంఫట్
ఉప్పర్ పల్లిలోని సర్వే నెం.36లో 3ఎకరాలు మాయం
పేదలకు ఉచిత వైద్యం కోసమని భూ దానం
2005లో అప్పటి ప్రభుత్వం జీఓఎంఎస్ నెం.1262 ద్వారా జారీ
భూ బదిలీ, క్రయ, విక్రయాలు చేయకూడదని కండిషన్
అబీబుల్లాకు చెందిన భూమిలో కొద్ది జాగలో లయన్స్ ఆస్పత్రి బిల్డింగ్
నిబంధనలకు...
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్పై ఆలత చేయి చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు....
పలు అంశాలపై కీలక ఆదేశాలు
దస్త్రాలపై వెనువెంటనే సంతకాలు
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పారిస్ ఒప్పందం నుంచి బయటకు రావడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, దేశంలో వాక్ స్వాతంత్య్రంపై ఉన్న సెన్సార్ తొలగింపు, కొన్ని రోజులపాటు అధికారులు ఎలాంటి...
ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది. ఈ కాన్సర్ విశేషాల్ని తెలియజేసేందుకు మూవ్78 లైవ్ సంస్థ సీఈవో నితిన్ కనకరాజ్, సింగర్ సిధ్ శ్రీరామ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్...