Tuesday, November 4, 2025
spot_img

aadab hyderabad

మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్

'భైరవం' గొప్ప కథాబలం వున్న సినిమా. ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, విజయ్ కనకమేడల, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భైరవం' పవర్ ప్యాక్డ్ & విజువల్ స్టన్నింగ్ టీజర్ లాంచ్ బెల్లంకొండ...

ముగ్గురు మంత్రులకు ఉద్వాసన.?

మంత్రుల చేష్టలతో విసిగిపోయిన ప్రభుత్వం, పార్టీ పెద్దలు వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి అవకాశం.! అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచిన సీఎం నెలాఖరుకల్లా అన్ని చక్కదిద్దాలన్న యోచనలో కార్యాచరణ బీఆర్ఎస్ హయాంలోని తప్పులను వెలికితీసే పనులు వేగవంతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పథకాల అమలుకు శ్రీకారం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏఐసీసీ నూతన...

ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మీడియా

జేఏటీ 2025 డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం గల వ్యవస్థ మీడియా(Media) రంగం అని.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) అన్నారు. సోమవారం రాజ్ భవన్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)...

ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దు..

వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా…? ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, ఆరోగ్యశ్రీ ని 5-10 లక్షలకు పెంచుకున్న్నాం : మంత్రి పొన్నం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు...

సైబర్ నేరాలపై పోలీసుల అలెర్ట్

గూగుల్, ఫోన్ పేలతో జర జాగ్రత్త ఉచితాలు, డిస్కౌంట్లకు టెంఫ్ట్ కావొద్దు అత్యాశకు పోతే ఉన్నది పోతదని గుర్తెరగాలి ప్రజలకు అవెర్నస్ కల్పిస్తూ ఖాకీల సూపర్ థాట్ ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చుస్తుంది తెలంగాణ పోలీస్ కీలక పోస్టర్స్ రిలీజ్ సైబర్ నేరగాళ్లపై అవగాహన ఉండాలంటూ వార్నింగ్ 2023తో పోల్చితే 2024లో పెరిగిన కేసులు డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్లతో పనిలేకుండా పోయింది. గతంలో...

కాలుష్యంతో చచ్చిపోతున్నాం

కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి కంపెనీలు మూసివేయాలని నిరాహార దీక్ష పరిశ్రమలతో పీసీబీ అధికారుల కుమ్మక్కు కోర్టులకు తప్పుడు నివేదికలు పంపుతున్న వైనం అవినీతి అధికారులపై చర్యలు శూన్యం బృందావన్ పరిశ్రమకు అధికారుల అండదండలు తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య(pollution) కాసారాలు వెదజిమ్ముతున్న కంపెనీలు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఇంకింత ఎక్కువే అవుతున్న.. చర్యలు తీసుకోవడం లేదు. విషం చిమ్ముతున్న పరిశ్రమలతో ప్రజలు చస్తూ...

దావోస్‌ చేరుకున్న తెలంగాణ సీఎంలు

ఘనంగా స్వాగతించిన ఎన్నారై పోరమ్‌ సభ్యులు తెలంగాణ‌కు పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం దావోస్‌(Davos) ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి అర్థరాత్రి న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌కు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టిడిపి ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎంతోపాటుగా కేంద్రమంత్రి...

కవితమ్మ డాక్టర్‌కు చూపించుకుంటే మంచిది

పసుపుబోర్డు వ్యాఖ్యలపై రఘునందన్‌ రావు సెటైర్లు పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు సెటైర్లు వేశారు. కవిత మంచి డాక్టర్‌ కు చూపెట్టుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి… చెల్లె కవిత ఇప్పటికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది…...

మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థుల పోరుబాట

మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారుల అరెస్ట్‌తో గ్రామంలో ఉద్రిక్తత నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారం(Mailaram)లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ’మైనింగ్‌ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు....

మునిసిపల్ ఛైర్మ‌న్‌ల‌కి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి

టీడీఎస్ నిధుల విడుదల పట్ల హర్షం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు రాష్ట్రంలో పురపాలికలు, నగరాల్లో విద్యుత్ దీపాల నిర్వహణ కాంట్రాక్టు పై ఇఇఎస్ఎల్ (ఎనర్జి ఎపిసెన్సీ సర్వీసింగ్ లిమిటెడ్) సంస్థకు చెల్లింపులపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img