8 నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలు ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోనూ…
నిష్ణాతుల ఆధ్వర్యంలో 90 రోజుల పాటు శిక్షణ
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
1,02,832 మహిళా లబ్ధిదారుల ఎంపిక
శిక్షణ అనంతరం కుట్టు మిషన్ల పంపిణీ
రూ.255 కోట్ల వ్యయంతో పథకం ప్రారంభం
స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోండి
మహిళలకు మంత్రి సవిత పిలుపు
మహిళలకు సీఎం చంద్రబాబునాయుడు...
యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు
గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్మాల్
దివీస్కు సహకరించిన ఆర్డీవో సూరజ్కుమార్
దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు
యాదాద్రిభువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్...
ఇబ్బందులు పడుతున్న పాపయ్యపేట ప్రభుత్వపాఠశాల విద్యార్థులు..
ఏడాదికాలంగా మరమ్మతులకు నోచుకోక తాళం వేసి ఉంటుంది..
ఒకటి రెండు అవసరాలకు స్కూల్ శివారుకు..దూరంగా వెళ్లాల్సి వస్తుంది అని విద్యార్థులు వాపోతున్నారు..
ఉన్నతాధికారులు పట్టించుకోండ్రి మా బడి ఇబ్బందులు..
చెన్నారావుపేట మండల పరిధిలోని పాపయ్యపేట జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ బడిలో కొత్త మరుగుదొడ్లు కట్టించి ఏడాది దాటి కావస్తున్న వాటికి తాళాలు వేసి ఉంచారు....
వేణుగోపాలపురం కార్యదర్శిపై చర్యలెక్కడ…
వరుస తప్పిదాలతో వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కార్యదర్శి విజయలక్ష్మి..!
మైనర్ బాలుడికి నీళ్ల టాంకర్ ఇచ్చి ప్రమాదానికి కారకురాలిగా మారినా చర్యలు శూన్యం..!
కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు..
గ్రామ పంచాయతీకి చెందిన నీళ్ల టాంకర్ను మైనర్ బాలుడికి అప్పగించి ప్రమాదానికి కారకురాలైన ఘటన ఒకటైతే, వీధి దీపాల వ్యవహారంలో మండల అధికారుల...
14 నెలలుగా కార్యదర్శుల జేబు నుండి ఖర్చు చేసి పనులు నెట్టుకొస్తున్న వైనం
ఒక్కో గ్రామపంచాయతీకి 5 నుండి 10 లక్షల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వం..
పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు
వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో నిలిచిపోనున్న పంచాయతీ ట్రాక్టర్లు..!
గ్రామపంచాయతీల ఖాతాల్లో గత 14 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాక...
అలనాటి దూరాన్ని దగ్గర చేసిన బంధంఅక్కరతో నిండిన పలుకులు పెంచిన సంబంధంమరుపురాని మధుర జ్ఞాపకాలను నిల్పిన క్షణంఅప్పుడున్న చరవాణి అవసరంనేటి యువజన నైపుణ్యంకనిపెడుతుంది కొత్త ప్రయోగంబంధీలుగా మారుతున్న మానవులురెండు విధాలుగా ఉండే వస్తువు ఉపయోగాలుజిజ్ఞాసకు వాడితే ప్రయోజనంఅదే లోకంగా ఉంటే నిష్ప్రయోజనంబాల్యంలో నేర్పండి నేర్పరితనంవిడిపించండి చరవాణి బంధకం
జె. మధురవేణి రాజ్ కుమార్
రోలింగ్ మిడోస్ ఆలె ఇన్ఫ్రాలో విల్లాలు కొంటే మోసపోవాల్సిందే..
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అంటూ అక్రమ దందా..!
6 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం..
హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో 37 ఎకరాలకు గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు..
దారుణం ఏంటంటే మొత్తం 43 ఎకరాల్లో నిర్మాణాలు..
ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లాలంటే...
సహాయక చర్యలను పరిశీలించిన సీఎం
చర్యలపై అధికారుల పవర్పాయింట్ ప్రజెంటేషన్
అధికారులకు సీఎం పలు సూచనలు
ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
8 మంది గల్లంతు… ఇప్పటికీ తెలియరాని ఆచూకీ
గత 9 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) వనపర్తి పర్యటన ముగించుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్కు వద్దకు చేరుకున్నారు. జరుగుతున్న సహాయక...
హాల్టికెట్ల డౌన్లోడ్కు అవకాశం
మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు
వివరాలు వెల్లడించిన ఇంటర్బోర్డు
తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్(INTER) వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు వెబ్సైట్లో ఉంచారు. విద్యార్థులు తమ ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ, వివరాలను ఎంటర్ చేసి హాల్టికెట్ను...
యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్
హయత్ నగర్లో స్కూల్ నిర్వహణ..
రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు
అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ
ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై
ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు
హయత్ నగర్ లోని జీ హై స్కూల్ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...