Monday, June 30, 2025
spot_img

aadab hyderabad

కార్మికుల పొట్టగొడుతున్న సువెన్‌ ఫార్మ..

2 సం.లు గడుస్తున్నా ఇంక్రిమెంట్‌, బోనస్‌ ఇస్తలేదు.. 30 రోజులకు 26 రోజులకే జీతం.. ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్‌.. మహిళ కార్మికులు 23 ఏళ్లుగా పని చేస్తున్న 13 వేలు సాలరీ.. ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం ఊస్ట్‌.. కంపెనీ గేటు ముందు 12 గం. పాటు ధర్నా చేసిన కార్మికులు.. నెలలో 30 రోజులు...

శాంతియుత వాతావరణంలో పండగను జరుపుకోవాలి

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి పిఎన్ఆర్ గార్డెన్లో ముస్లిం, హిందూ సోదరులతో పీస్ కమిటీ సమావేశం రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నేటినుండి రంజాన్ మాసం మొదలవుతుంది కావున గజ్వేల్ లోని పిఎన్ఆర్ గార్డెన్లో గజ్వేల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో...

మృతదేహంతో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంకు

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం...

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు రాష్ట్రంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని డైరీ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. విజయ...

గుడ్డు తిని ఆరోగ్యంగా ఉండండి

పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం మన శరీర ఎదుగుదలలో, ఆరోగ్యం విషయంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రొటీన్‌ అనేది శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ అన్నారు. బుధవారం ప్రపంచ ప్రొటీన్‌ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో పౌల్ట్రీ...

సికింద్రాబాద్ స్టేషన్ వద్ద శివాలయంపై అశ్రద్ధ

దేవాదాయ నిర్లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు హక్కుల కోసం పోరాడుతున్న ఫౌండర్ ట్రస్టీలు - అనుమతించని దేవాదాయ శాఖ వివరణ ఇవ్వాలి అని కోరుతున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి (ఓబీసీ మోర్చ) శరద్ సింగ్ ఠాకూర్ మహాశివరాత్రి సందర్భంగా రాజకరణ్ గంగాప్రసాద్ ధర్మశాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర శివాలయం లో ఆలయాన్ని శుభ్రం...

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి…

ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి… మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి… రీజిన‌ల్ రింగ్ రైల్‌… డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్‌కు అనుమ‌తించండి… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి ఉద్దేశించిన హైద‌రాబాద్ మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి...

నీటిలో మునిగి తండ్రి, కుమారుడి మృతి

పాతాళగంగలో పుణ్యస్నానానికి దిగిన తండ్రి, కుమారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడంతో మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివదీక్ష విరమణకు వచ్చిన ఓ కుటుంబం తెలంగాణ పరిధిలోని లింగాలగట్టు పాతాళగంగ వద్ద స్నానం చేయడానికి నదిలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అందులో మునగడంతో తండ్రి, కుమారులు మరణించారు....

ఐదు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ పనులు

బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వందమందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనులు...

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం

జ్యోతిర్లింగ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు ఉజ్జయినిలో సిఎం మోహన్‌ యాదవ్‌ దంపతుల పూజలు గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యానాథ్‌ ప్రత్యేక పూజలు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు మహా వేడుకగా జరుపుకున్నారు. దేశంలోని అన్ని శైవాలయాలు, జ్యోతిర్లింగాలు.. శివ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రధాన ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారణాసి, ఉజ్జయిని, సోమ్‌నాథ్‌...
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS