Thursday, August 14, 2025
spot_img

aadabnews

సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,అసెంబ్లీలో దానం నాగేందర్ ఇష్టం వచ్చినట్టు,సంస్కారం లేకుండా మాట్లాడారని వ్యాఖ్యనించారు.సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ కి మైక్ ఇచ్చి మారి తిట్టించారని విమర్శించారు.నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ కొట్లాడుతుంటే,నీచమైన...

ఒలంపిక్స్ లో ప్రేమ ప్రపోజల్..

ప్రేమ..ఎప్పుడు,ఎక్కడ,ఎవరిపైన,ఎలా కలుగుతుందో చెప్పలేం.తమ ప్రేమను వ్యక్త పరచడానికి కొందరు సరిహద్దులు దాటినా వారు కూడా ఉన్నారు.తాజాగా ఓ ప్రేమ కథ ఇప్పుడు సరిహద్దు దాటే ప్రారంభమైంది.ఈ ప్రేమ కథకి ఒలంపిక్స్ 2024 వేదికైంది. పారిస్ ఒలంపిక్స్ 2024లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారణి హువాంగ్ యాకింగ్ కి అదే బృందంలోని మరో క్రీడాకారుడైన...

అక్రమాల విద్యకు అడ్డుకట్ట ఏదీ…!

కార్పొరేట్ విద్యకు కోపరేషన్ దేశాన్ని కానీ సమాజాన్ని గానీ సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం పెద్ద పెద్ద అనుబాంబులు అవసరం లేదు.ఫేక్ (నాసిరకం) విధానాన్ని ప్రోత్సహిస్తే చాలు.దేశం దానంతట అదే ఖతం అయిపోతుంది.దేశంలో నాసిరకం విద్య,మాస్ కాఫీయింగ్, లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దానివల్ల డాక్టర్ చేతిలో పేషెంట్,ఇంజనీర్ చేతిలో భవనాలు,జడ్జిల చేతుల్లో...

బీఆర్ఎస్ నాయకులు నన్ను టార్గెట్ చేశారు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన...

ట్రంప్-కమల హారిస్ మధ్య తోలి డిబేట్,ఎప్పుడంటే..?

అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ లో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రాంప్,డెమొక్రాట్ల నుండి కమల హారిస్ బరిలో ఉండబోతున్నారు.అయితే వీరిద్దరి మధ్య డిబేట్ నిర్వహించేందుకు ఫాక్స్ న్యూస్ సిద్ధమైంది.సెప్టెంబర్ 04న ట్రాంప్,కమల హారిస్ మధ్య డిబేట్ నిర్వహిస్తామని పేర్కొంది.ఈ విషయాన్ని కమల హారిస్ కి తెలియజేయగా తాను డిబేట్ కి...

క్లౌడ్ బస్ట్ తో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు

భారీ వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతుంది.మరోవైపు క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బుధవారం కులులోని నిర్మంద్‌ బ్లాక్‌,మాలానా,మండి జిల్లాల్లో క్లౌడ్‌ బస్ట్‌ కారణంగా భారీ వర్షం కురిసింది.దింతో ఆ ప్రాంతాల్లో భారీగా ఆస్తి,ప్రాణనష్టం జరిగింది.క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో కులు - మనాలి హైవే పూర్తిగా దెబ్బతింది.దింతో...

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.08 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌ ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి వాణా, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ కమర్షియల్ టాక్స్ కమిషనర్‌గా రిజ్వీ ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి కి అదనపు బాధ్యతలు రెవెన్యూ జాయింట్ సెక్రటరీగా హరీష్ మార్కెటింగ్‌ శాఖ...

హిందూ పండుగల రోజు లా’ విద్యార్థుల పరీక్షలు సబబేనా ?

రెండు ప్రధాన హిందూ పండుగలను విస్మరించి లా ' పరీక్షలు నిర్వహిస్తున్న ఓయు పండుగల రోజు పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులను అసంతృప్తికి గురి చేసింది ఆగస్టు 16, 19 తేదీల్లో రానున్న వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలను విస్మరించి పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేసిన ఓయు పరీక్ష విభాగం పరీక్ష తేదీలు మార్చాలని తల్లిదండ్రుల అభ్యర్ధన examnotifications-2Download ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన...

పాత రికార్డులే కానీ.!

బీఈడీ స్టూడెంట్స్ సరికొత్త ప్లాన్ ఓయూలో బట్టబయలు అయిన వైనం అట్టాలు మార్చి పాత రికార్డులు సబ్మిట్ పట్టించుకోని ఓయూ అధికారులు ఎలాంటి అర్హత లేకున్నా బీఈడీ పూర్తి ఓల్డ్ స్టూడెంట్స్, పాత పుస్తకాలను తమ పేరిట మార్పు 'చదువుకుంటే ఉన్న మతి పోయింది అన్నట్టు' పై చదువులు చదివే క్రమంలో చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. కేవలం సర్టిఫికేట్ల కోసమే రకరకాల...
- Advertisement -spot_img

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS