నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు
వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు
అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు
కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు.
అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు
అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్...
వైద్యాధికారి నియామకంలో అధికారుల నిర్లక్ష్యం
సకాలంలో అందని వైద్య సేవలు
ఆందోళనలో పశుపోషకులు
గ్రామాల్లో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.పశువైద్యశాలల్లో సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు వైద్య సేవలు అందించేవారే కరువయ్యారు.గ్రామీణ ప్రాంత రైతులకు పాడి,పంట రెండు కళ్ళలాంటివని భావిస్తూ పాడి పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.అలాంటి పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కు...
రావుస్ ఫార్మా లేబరేటరీస్ పై చర్యలు శూన్యం.
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న సంబంధిత శాఖ అధికారులు.
38 గుంటల గాను, 153 చ,,గ లే అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మండల అధికారి.
మామూళ్ల ముట్టాయని రిపోర్టు మార్చారా.?
ఐదు నెలలు గడిచిన ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు జాడ లేదు.
తనకున్న పవర్ తో ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు ఇస్తూ,...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం
సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు
నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం
కూలిన టన్నెల్ పైకప్పు… చిక్కుకుపోయిన 8 మంది
ముమ్మరంగా సహాయక చర్యలు… అయినా కనిపించని పురోగతి
ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు
సొరంగంలోనికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ జిల్లా...
ప్రచారంలో బిజెపి అభ్యర్థుల హవా
కాంగ్రెస్ ఏడాది పాలన పై ప్రజల్లో అసంతృప్తి
అభ్యర్థుల ఎంపిక లో ను కాంగ్రెస్ పార్టీ విఫలం
ఇదే అదునుగా దూకుడుగా పెంచిన కమలం
భవిష్యత్తులో గెలుపు కోసం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకం
ఓడిపోతామన్న భయంతోనే పోటీకి దూరంగా బిఆర్ఎస్
బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ) నూనె బాల్రాజ్
ఈ నెల 27న ఏడు ఉమ్మడి జిల్లాల...
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...
దార్తి నేచర్ ఫామ్ లో ఊహకందని అక్రమాలు
అన్ని తామై వ్యవహరించిన అధికారులు రాజకీయ నేతలు
ధన కుంటను మాయం చేసిన భూ మాయగాళ్లు
ప్రభుత్వ భూములు కాపాడడం దేవుడెరుగు శిఖం భూములను కాపాడే వారెవరు
25ఎకరాల శిఖం భూమిని కబ్జా కోరులకు అప్పజెప్పిన అధికారులు, రాజకీయ నాయకులు
డిండి మండల కేంద్రంలో హైడ్రా వస్తే బాగుండని మొక్కుతున్న గ్రామ ప్రజలు
మండల...
పల్లె కుటుంబాలతో పశు సంపద సహజీవనం…
నాడు కల్మషం ఎరుగని రైతు..
నేడు పల్లెల్లో కానరానీ పశువులు..
విషపు ఆహారంతో ఇంటింటికో రోగి….
తప్పదంటున్న శాస్త్రవేత్తలు
తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటిముందు సూరుకు వడ్లను వేలాడదీసి పిట్టలకు సైతం రైతు తినిపించేవాడు. నేడు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పిట్టలు రైతు ఇంటి ముందటికి రావడం లేదు తాను...
గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున నిధులు
ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు
ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా నాసిరకం పనులే..!
ప్రజాధనం వృధాపై కన్నెర్ర చేస్తున్న ప్రజానికం
ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సిసి రోడ్ల నిర్మాణం కొరకు వికారాబాద్ జిల్లాలోని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...