తాను కరోనా బారిన పడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ వెల్లడించారు.టెస్ట్ చేయించుకోగా తనకు కోవిడ్ నిర్ధారణ అయిందని,ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు.తన శ్రేయస్సు కోరుకునే వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కష్ట సమయంలో కూడా అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని సోషల్ మీడియా వేదికగా...
ముప్పై ఏండ్ల పైగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లోనే మకాం
ప్రభుత్వ ఉత్తర్వులు భేఖాతర్
డీఎస్ఈలో తిష్ట రాయుళ్లు చెప్పిందే వేదం
కిందిస్థాయి ఉద్యోగులను ఘోస పెట్టించుకుంటున్న వైనం
ప్రమోషన్లు, బదిలీలు చేయించడంలో సిద్ధహస్తులు
యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్న చర్యలు శూన్యం
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ లో పెద్ద తలకాయలదే రాజ్యం.. వాళ్లు చెప్పిందే వేదం.. త్రిమూర్తులు తిష్టవేసి కూర్చున్నారు....
అధికారులకిచ్చిన వినతులు బేఖాతర్
గ్రామ ప్రజల ఎంట్రీతో సీన్ రివర్స్
తోకముడిచిన కబ్జాదారులు
పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసమని గతంలో మంత్రులు, ఇప్పటి ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక ఎంపీపీ, జెడ్పిటీసీ కాలే శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఓ పండుగ వాతావరణంగా శిలాఫలకం వేసి ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల జాగాకు కేటాయించిన...
రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవి గుప్త గురువారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తకు ఐపీఎస్ అధికారులు,కార్యాలయ అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.గతంలో రాష్ట్ర డీజీపీగా అయిన పని చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రవిగుప్తను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించింది.
ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ
రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ
కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే
ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ...
ఉత్తర కాశ్మీర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరిగింది.కుప్వారా జిల్లాలోని కెరన్ సెక్టార్ వద్ద కుంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు వెంటనే ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.కెరన్ సరిహద్దు ప్రాంతంలోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.గత కొన్ని రోజులుగా...
చిత్తూర్ జిల్లా పుంగునూర్ లో గురువారం ఉద్రిక్తత నెలకొంది.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ,టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లి అయినను కలిశారు.గత ప్రభుత్వం హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.మిథున్ రెడ్డి గో...
సెక్షన్లు తగ్గించే కొత్త కొత్త చట్టాలు కాదు సారు..!!పేదవాడి బ్రతుకులు మారే చట్టాలను రూపొందించండిస్వదేశీ వస్తువులను వినియోగించే చట్టాలను అమలు చేయండి..గల్ఫ్ బాధితులు సమస్యల కృషికి చట్టాలను తెండికార్మికుని,కర్షకుని స్థితిగతులను మార్చే చట్టాలను తెండి..ఏ వ్యవస్థలోనైనా,సంస్థలోనైనా దళారుల ఆధిపత్యం లేని చట్టాలను రూపొందించండి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు చట్టాలను అమలు చేయండి ప్రైవేట్...
డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...