Sunday, July 6, 2025
spot_img

aadabnews

ఖ‌జ‌నా ఖాళీ

నిరుపయోగంగా స్మశాన వాటికలు, పల్లె క్రీడ ప్రాంగణాలు నేతల జేబులు నింపుకునేందుకే… కేంద్రనిధులు దారి మళ్ళించడంతో అభివృద్ధికి దూరంగా పల్లెలు… జిల్లా వ్యాప్తంగా వృధాగా దర్శనం గ్రామాలను అభివృద్ధి పరచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సిసి రోడ్లు, అంతర్గత రహదారులు, ఫార్మేషన్‌ రోడ్ల నిర్మాణం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి కోట్ల రూపాయల నిధులు...

వికసిత్‌ భారత్‌కి అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు

సమ్మిళిత అభివృద్ధి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కోట్లాదిమందికి ఊరటనీచ్చే విషయం ఆంధ్రప్రదేశ్‌ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి 2047 నాటికి వికసిత్‌ భారత్‌ (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యానికి అనుగుణంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిందని, దేశ స్థితిగతిని మార్చే విధంగా అన్ని...

ఎన్నికల కోడ్‌ అంటే లెక్క లేదా..?

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో బహిరంగంగా సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రపటం..! ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన.. సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు.. భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నిర్వహించేటటువంటి ఎన్నికలు అంటే కొంతమంది ప్రభుత్వ అధికారులకి ఏమాత్రం లెక్క లేదు అనే వాదన వినిపిస్తుంది. అదే కోవలోకి కోదాడ సబ్‌ రిజిస్ట్రార్‌ అరవింద్‌...

కుమారి ఆంటీకో న్యాయం.. మాకో న్యాయమా..?

మా పొట్ట కొట్టకండి.. మా బతుకులను ఆగం చేయకండి.. చిలకలగూడ ట్రాఫిక్‌ పోలీసులను వేడుకుంటున్న‌ స్ట్రీట్‌ వెండర్స్‌ చిరువ్యాపారులకు మద్దతుగా బీఆర్‌ఎస్ : కార్పొరేటర్‌ సునీత రోడ్డుమీద చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవితాలు వెళ్లదీసుకుంటున్న మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయకండి అని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, చిలకలగూడ ట్రాఫిక్‌ పోలీసులకు మెట్టుగూడ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా...

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం

ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించం శేరిలింగంపల్లి ఏసీపీ వెంకటరమణ,టీపీఎస్‌ జీషాన్‌ హుడా లేఔట్‌ ప్లాట్‌ నెంబర్‌ 193లో అక్రమ నిర్మాణాల కూల్చివేత శేరిలింగంపల్లి సర్కిల్‌ లిమిట్స్‌లో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. ఉక్కుపాదం మోపుతామని ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్‌ జీషాన్‌ హెచ్చరించారు. ఈవిషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించబో మన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ గచ్చిబౌలి డివిజన్‌ నల్లగండ్ల హుడా...

ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం సరికాదు

ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని హుకుం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులతో మాట్లాడిన ఫీజ్‌ ఒప్పందంకు భిన్నంగా, ఫీజులు చెల్లించాలని ఎస్వి కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఎస్‌వి డిగ్రీ కళాశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర...

హైదరాబాద్‌ తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్‌

గత రెండేళ్లుగా పన్ను చెల్లించని తాజ్‌ బంజారా రూ. కోటి 47 లక్షల టాక్స్‌ పెండింగ్‌ జీహెచ్‌ఎంసీ అధికారులు 5 సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించని హోటల్‌ యాజమాన్యం పన్ను కట్టనందకు హోటల్‌ సీజ్‌ చేసిన జిహెచ్‌ఎంసి అధికారులు హైదరాబాద్‌ సిటీలో ఫేమస్‌ అయిన తాజ్‌ బంజారా(Hotel Taj Banjara) హోటల్‌కు జీహెచ్‌ఎంసీ అధికా రుల షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌...

24న రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. జర్నలిస్టులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని...

సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్క‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఎంపి కాంగ్రెస్ నాయ‌కులు రవీంద్ర నాయక్ దేశంలోని కోట్లాది బంజారాల కులదైవం సంత్ సేవాలాల్ 286 వ జయంతి క్యాలెండర్ ను బంజార హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి(REVANTH REDDY) మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్దాంతానికి పునాది...

రీ సర్వేలో పాల్గొని.. సమాజ భవిష్యత్తు నిర్మాణం చేద్దాం

కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచి కులగణనపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్స్ లాంఛ్ జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో ఆవిష్క‌రించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి ఇంటింటి (రీ)సర్వేలో పాల్గొనాలని జాతీయ బీసీ దళ్ ప్రజలను చైతన్య పరుస్తోంద‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో కులగణన రీ సర్వే అవగాహన సదస్సు నిర్వహించారు....
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS