కార్పొరేట్ కాలేజీల ధన దాహానికి ఎంతమంది విద్యార్థులు బలికావాలి
కళాశాలలను అదుపుచేయలేక చేతులెత్తేసిన ఇంటర్ బోర్డు ..
ఫిర్యాదులు సైతం బుట్ట దాఖలు చేసిన వైనం
నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు
విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు శూన్యం
ఇంటర్ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్
https://www.youtube.com/watch?v=ZHftK89vgmU
రోడ్డు ఫై కుక్క చచ్చిపోతే స్పందిస్తున్న నేటి తరుణంలో భావితరానికి ఆశ జ్యోతులుగా వెలుగొందాల్సిన బాల్య కుసుమాలు, కార్పొరేట్...
సాస్ ఇన్ఫ్రా కంపెనీ బరితెగింపు
అమాయక ప్రజలను దోచుకుంటున్న వైనం
భూమి రిజిస్ట్రేషన్ కాకుండా వ్యాపారం చేస్తున్న తీరు
అవినీతి అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న భూమాఫియా
కూకట్పల్లిలో గజం భూమి లేకుండా కోట్ల రూపాయల దోపిడి
పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి
ఎక్కడైనా చెప్పుకోండి మాకు ప్రభుత్వ అండదండలుంటూ బెదిరింపు
కూకట్పల్లిలో ఇలా ఉంటే కొల్లూరులో మరో దోపిడీకి...
ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్
ఎఫ్టీఎల్, బఫర్జోన్ల భూములను వదల్లే
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రొహిబిటేడ్ లిస్టులో ఉన్నా డోంట్ కేర్
రాజకీయ నాయకుల అండతో లేఅవుట్
షాబాద్ మండలం తిమ్మరెడ్డిగూడలో డొళ్ల వ్యాపారం
అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్న ఇరిగేషన్ శాఖ
ప్రేక్షకపాత్రలో రెవెన్యూ శాఖ అధికారగణం
https://www.youtube.com/watch?v=RLrWWauNreg
మైరాన్ చెరుబిక్ ఈ పేరు వినే ఉంటారు… ఇదో పెద్ద రియల్ కంపెనీ. ప్రభుత్వం నుంచి...
స్థానిక ఎన్నికల్లో మిమ్ముల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం
బీజేపీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం…
అందుకోసం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు
నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులది
బీసీల్లో ముస్లింలను కలిపి బిల్లు పంపితే ఆమోదించే ప్రసక్తే లేదు…
పెద్దపల్లిలో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు..
మాజీ ఎమ్మెల్యే...
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ను అరెస్టు చేసిన ఎసిబి
తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
పైలెట్ ప్రాజెక్టు సాంక్షన్ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం
నాగోలులోని ఆనంద్ కుమార్ ఇంటిపై ఏసీబీ దాడులు..
కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు!
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తూ,...
విద్యుత్ షాక్ కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన బోధన్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలోని పొలంలోకి ఊర పందులు వెళ్ళాయని వాటిని తరుముతుండగా అక్కడ ఉన్న కరెంట్ వైర్లకు తన దగ్గర...
సహకార సంఘాన్ని నిండా ముంచేసిన ‘సర్’కారు
ఆర్భాటంగా ఆరంభించి ఆదిలోనే అంతమైన తీరు
మూడు రోజుల ముచ్చటగా సాగిన సొసైటీ పెట్రోల్ పంపు
బెడిసికొట్టిన వ్యూహంతో మూడేళ్లుగా మూతపడేసిన వైనం
ప్రారంభించిన ఎమ్మెల్యే లేడు..పెట్రోల్ బంక్ లేదు
అన్నదాతకు మేలు జరుగుడేమో..? కానీ మొత్తానికే ఎసరు
ఏడాది పాటు నడిపి నష్టం వచ్చిందని మూడేళ్లుగా మూసివేత
చిలిపిచేడ్ ప్రాథమిక సహకార సంఘం పెట్రోల్ పంపు...
4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు
సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు
వనపర్తి జిల్లాలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం...
పాస్పోర్టు రెన్యువల్ కోసం వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్పోర్టు ఆఫీసు వచ్చారు. తన పాస్పోర్టును రెన్యూవల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్ పాస్పోర్టును సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్టును తీసుకునేందుకు కేసీఆర్ పాస్పోర్టు కార్యాలయానికి...
భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన సోమవారం నాడు సీఈసీగా పదోన్నతి పొందారు. మంగళవారం పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ స్థానంలో జ్ఞానేష్ కుమార్ పోల్ ప్యానెల్ అధిపతిగా నియమితులయ్యారు. అయితే ఆయన నియామకాన్ని...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...