పురపాలక శాఖ ఆదేశాలతో వివిధ శాఖల అధికారుల జాయింట్ ఇన్ స్పెక్షన్
రహేజా మైండ్స్పేస్లో భవన నిర్మాణ, గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ అవసరాలకు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు
దుర్గం చెరువు పరిరక్షణకు ప్రభుత్వం సిద్ధమైంది. చెరువులో మురుగు నీరు చేరి అది కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగానే పురపాలక శాఖ ముఖ్య...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి
దర్శనానికి ఆన్లైన్ వెబ్సైట్ ప్రారంభించిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని వైభవోపేతంగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బలగాలతో తొలగించారు. హెచ్ఎండిఏ తహసీల్దార్ దివ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హెచ్ఎండిఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే...
అనంతగిరిలో వైద్య విద్యార్థులకు రక్షణ కరువు..!
కనీసం ప్రహరీ గోడ ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు
అనంతగిరిలో చిరుత సంచారం వార్తతో భయం భయంగా గడుపుతున్న విద్యార్థులు
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
వికారాబాద్ జిల్లా కేంద్రం లోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కు...
ఏపికి కేటాయించబడ్డ డా. శ్రీనివాసులు తెలంగాణలోని ఎంఎన్జేలో ఎలా విధులు నిర్వర్తిస్తారు..?
అలాట్మెంట్ ఆంధ్రకు.. నౌకరీ మాత్రం తెలంగాణలో
ఎంఎన్జే ఆసుపత్రి ప్రొ. ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ వైచిత్రం
ఆంధ్రాలో రిటైర్డ్ అయినా.. తెలంగాణలో జీతం
ఒక్కగానొక క్యాన్సర్ ఆసుపత్రిలో డైరెక్టర్గా ఆంధ్ర డైరెక్టరా..?
తెలంగాణ అంకాలజిస్ట్ కు అన్యాయం
సమస్య పరిష్కారం కోసం సర్కార్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
ఉద్యోగం ఏదైనా చక్రం...
55 కోట్లు దాటినట్లు ప్రభుత్వం ప్రకటన
ప్రయాగ్రాజ్లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని...
గురువారం ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
27 ఏళ్ల తర్వాత రాజధానిలో బీజేపీ సర్కారు
సీఎం రేసులో ముందున్న పర్వేశ్ సాహిబ్ వర్మ
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి(DELHI CM) ఎవరనే సస్పెన్స్కు నేటితో తెరపడనుంది. సీఎం ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఉదయం సమావేశమైంది....
భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నాంమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పకడ్భందీగా కొత్త రెవెన్యూ చట్టం అమలుకు భూ భారతి విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) అన్నారు. హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో రెవెన్యూశాఖ అధికారులతో సవిూక్ష జరిపిన పొంగులేటి.. గత సర్కార్ హయాంలోని రెవెన్యూ చట్టంలో అన్నీ లోపాలు, లొసుగులే ఉన్నాయన్నారు....
అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం
మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి...
మహిళల పెద్ద తలనీలాలు మాయం
చిన్న పిల్లల తలనీలాలు మాత్రమే చూపించిన ఇన్స్పెక్టర్
30లక్షల సరుకు చాటుగా అమ్ముకొని 5 లక్షలు మాత్రమే వక్ఫ్ బోర్డులో జమ
ఇక్కడి ఒక కళ్యాణకట్ట చేసే వ్యక్తితో కుమ్మక్కు అయిన సుబ్బారావు
వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొట్టిన వైనం
జిల్లా మైనార్టీ అధికారి టి.రమేష్ విచారణలో తేలిన తలనీలాల మాయం.
గ్రామ ప్రజలు సమక్షంలో...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...