అవును నిజమే ర్యాగింగ్ అనే భూతాన్ని అరికట్టాలి, దీనికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవాలి, ఆధునిక సమాజంలో రోజూ రోజూ విచ్చలవిడితనం పెరిగి ర్యాగింగ్ ఇంకా పెరుగుతూ ఉంది, ఒక పక్క టెక్నాలజీ పుణ్యమా దానిని వాడుకొని, స్కూల్స్, కాలేజ్ లలో ఎక్కువగా విద్యార్దులు ఇంటర్నెట్ మోజులో పడి, వివిధ రకాలుగా ఇబ్బందుల్లో అమాయక...
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్తదనం ఉండేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్,...
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
ఒకే విడతలో రూ 2 లక్షల రుణామాఫీ చేయాలని నిర్ణయించిన కేబినెట్
కేబినెట్ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం రేవంత్
తెలంగాణ ఇస్తానని సోనియా మాట నిలబెట్టుకున్నారు
వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన గ్యారంటీను అమలు చేస్తున్నాం
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో రూ. 28వేల కోట్లు రుణామాఫీ చేసింది
రైతుల రుణామాఫీకి రూ.31 వేల...
రియల్ మీ అనేది భారత యువత కి ఒక పేరుగాంచిన బ్రాండ్.రెండు మంచి ఉత్పత్తులని గ్లోబల్ గా శుక్రవారం లాంచ్ చేసింది. దీని ఫ్లాగ్ షిప్ జిటి సిరీస్ కి మరియు ఏఐవటి విభాగానికి రియల్ మీ జిటి 6 ,ఏ ఐ ఫ్లాగ్ షిప్ కిల్లర్ మరియు రియల్ మీ బడ్స్ ఎయిర్...
కేజీ చిన్నారిని చితకబాదిన టీచర్
స్కూల్ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి
రూ.60 నుంచి 70వేల డోనేషన్లు వసూల్
లక్షల్లో ఫీజులు,జాయినింగ్లో బోలెడు కండిషన్లు
పేరెంట్స్కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్.. లేకుంటే నో
బుక్స్కు రూ.6 నుంచి 8వేల వరకు బిల్లు
కేజీ నుంచి పదవ తరగతి వరకు భారీగా ఫీజులు
విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యం
విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి...
(గండిపేట మండలం నెక్నాంపూర్లో కబ్జాకు గురైన 28 ఎకరాలు)
సర్వే నెం. 112, 116, 125 భూమి మాయం
దీని విలువ సుమారు రూ.170కోట్లు
మాముళ్ల మత్తులో మణికొండ మున్సిపాలిటీ
పట్టించుకోని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖ
కోర్టు కేసులను లెక్కచేయని అధికారులు
నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం
మంత్రి కొండా సురేఖ ఈ అక్రమాలకు అండాగా నిలుస్తారా..? లేక నిలదీస్తారా..?
రాష్ట్రంలో అక్రమార్కులు...
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల...
పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్క్రోలింగ్ పాయింట్స్...
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసాం.
పెద్దలుగా అండగా నిలబడాలని వారిని కోరాం..
తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారు.
రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతాం
రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి...