జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…?
అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్, ఎస్పీ దృష్టిసారిస్తారా…?
ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావాలని ఆశిస్తారు అది మానవ సహజం. కానీ ఈవ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండానే అంతా లాభమే అని చెప్తున్నారు...
ఒక్క పథకాన్ని ఇద్దరికి పంచిపెట్టిన నాయకులు
ఓటు బ్యాంకు కోసం లీడర్ల అత్యుత్సాహం
అసలైన లబ్ధిదారుడికి తీవ్ర నష్టం
విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి..!
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద, బలహీన బీసీ కుల వృత్తిదారులకు బీసీ బందు పథకం ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సాయాన్ని వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర...
గత 30 ఏళ్ల క్రితం ఈ స్థలం కొనుగోలు చేశామన్న మంత్రి లక్ష్మణ్
కాప్రా తహసీల్దార్పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం
తహసిల్దార్ సుచరిత మాపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు
మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని మంత్రి...
అధికారులు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం నిదర్శనం బాబు ఘాట్
మహాత్మా గాంధీ పుణ్యతి దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి అనంతరం మహాత్మ గాంధీ ప్రార్థన చేసి, కార్యక్రమం ప్రారంభించారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, వారు చేసిన త్యాగాలను భారతావని ఎప్పటికి మరవదని తెలంగాణ గాంధీ స్మారక...
మా కాలేజీ అడ్మిషన్లు మా ఇష్టం..
నిబంధనలు లెక్కచేయని ప్రయివేట్ కాలేజీలు
కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే బోర్డు ఎం చేస్తున్నట్లు
అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య , నారాయణ కాలేజీలలో అడ్మిషన్లు పూర్తి
పెద్దలతో తమ పలుకుబడిని వాడుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం
ముందస్తు ప్రవేశాలపై ఇంటర్ బోర్డు చేసింది లేదు …చేసేదేమిలేదు ..
అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యిందని ప్రకటనల వర్షం కురిపిస్తుంటే
కాలేజీ యజమాన్యాలపై ఇంటర్...
ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర
వినూత్నంగా సంబరాలు
దేవాలయ అభివృద్ధిలో తనదైన ముద్ర
అంబరాన్ని అంటేలా ఉత్సవాల నిర్వహణ
సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు
తెలంగాణలో ప్రసిద్ధ గ్రామ దేవత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ వరాల తల్లిగా పేరొంది.. జన నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కొండ పోచమ్మ తల్లి దేవస్థానం నిత్యం దిన దినాభివృద్ధి చెందుతుంది. పచ్చటి పంట పొలాల నడుమ ఎత్తైన...
తరగతులు ఐదు.. ఉపాధ్యాయులు ఒక్కరే
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్య మిథ్యే..
ఒకే తరగతిలో అందరికీ ప్రాథమిక విద్య బోధన
నాణ్యమైన విద్యను నష్టపోతున్న విద్యార్థులు
చిలిపిచేడ్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన ప్రాథమిక విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన పసిపిల్లలు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణ,...
రూ. 30 వేల డబ్బుతో చిక్కుకున్న ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్
వికారాబాద్ జిల్లా ధారూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో రూ.30,000 డిమాండ్ చేసి ఎసిబికి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ధారూర్ మండలం...
కాప్రా మండల్ మారుతీ కాలనీ సర్వే నెంబర్ 199/28లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాప్రా తహసీల్దార్ సుచరిత
కాప్రా ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ భూములు మొత్తం వెలికితిస్తా
ప్రభుత్వ భూమి ఎక్కడ వున్నా మాకు తెలుపండి కాప్రా తహసీల్దార్
కాప్రా సర్కిల్ పరిధి కుషాయిగూడ...
రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ భేటీ
యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధత
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...