అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ..
అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్ కీర్తి, గూడెం మధుసూదన్ రెడ్డి..
వేల గజాల్లో ప్లాట్ ఉన్నట్టుగా ప్లాట్ నెంబర్కు బై నెంబర్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్..
మైనింగ్ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో...
విజ్ఞప్తి చేసిన మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి..
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత..
కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన..
ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో జనజీవన అస్తవ్యస్తం అవుతోందని వెల్లడి..
ప్రజా ప్రతినిధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని వినతి..
స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ మాజీ అధ్యక్షులు చెరు కుపల్లి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే...
అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు
పట్టించుకోని సంబంధిత అధికారులు
మండలంలో ఇష్టారాజ్యంగా అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. పాలకవీడు మండలంలోని మూసి ఒడ్డు సింగారం గ్రామ శివారు ప్రభుత్వ భూమి నుండి రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నాసంబంధిత అధికారులు...
మండలంలో పాతుకుపోయిన ఏవో, ఎంపిఓ, ఏపీవో…
సుదీర్ఘ కాలంగా ఒకేచోట విధులు
పట్టింపు లేని శాఖధిపతులు.. వెంటనే బదిలీ చేయాలని ప్రజల డిమాండ్
పర్వతగిరి మండల కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఏవో, ఎంపిఓ, ఏపీఓ అధికారులకు బదిలీ ఎందుకు జరగడంలేదనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతుంది. ఎంపీడీవో మారినా ఈ అధికారులు ఎందుకు మారడం లేదనే అంశంపై...
కలెక్టర్ అభిలాష అభినవ్
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. స్వచ్ఛ నిర్మల్ జిల్లా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖానాపూర్ పట్టణంలో విస్తృత పర్యటన చేశారు. పట్టణం లోని పదవ వార్డులో డ్రైనేజీలను, రోడ్డు పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైనే జీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా...
పుప్పాలగూడలో ఫినిక్స్ కబ్జా చేస్తున్న చెరువు స్థలం హైడ్రా పరిధిలో లేదా..?
ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ కు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా..?
దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం..
వేల కోట్ల విలువైన స్థలం అధికారుల కండ్లకు కనబడటం లేదా..?
కాసులకు అమ్ముడు పోయిన అధికారులు జాడెక్కడ..?
వీరి బాగోతం బట్టబయలు కాకుండా...
యాదాద్రి జిల్లా అధికారులకు తిప్పలు
దీవిస్ చైర్మన్ తో కుమ్మక్కు ఫలితం
దీవిస్ అక్రమాలకు ఎంతమంది బలి కావాలి.
దీవిస్ కాలుష్యంతో 1200 గీత కార్మికులు ఉపాధికి గండి
వందల రైతుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో
ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఆర్డీవోలు, ఒక సర్వేయర్, ఇద్దరు పిసిబి అధికారులు ఒక
డిపిఓ, ఇద్దరు గ్రామ కార్యదర్శిలకు దివిస్ ఉచ్చు..?
యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం...
సచ్చిన, రోగాల బారినడిన మూగజీవాలను కోసి మాంసం విక్రయాలు
జాడాలేని అధికారులు
అత్యాశతో కొందరు వ్యాపారులు అనారోగ్యంతో ఉన్న జీవాలు మరియు చనిపోయిన జీవాల మాంసం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇక్కడ కల్తీ మాసం అమ్మకాలు ఇష్టారితిగా జరుగుతున్న అధికారులు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. చనిపోయిన రోగాల బారిన...
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపా లిటీలోని చెరువుని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు, వీటిపై గత ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు అధికారులకు లిఖితపూర్వకంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫిర్యాదులు చేసినా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి హైడ్రా అధికారులకు మరల ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ సూరం...
సుమారు 17 తులాల బంగారం,రూ.5లక్షల నగదు చోరీ..!
ఓ విలేకరి ఇంటికి సైతం కన్నం వేసిన దొంగలు
ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు
తాండూరులో చర్చనీయాంశంగా మారిన వరుస దొంగతనాలు
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలో ఓ ఇంట్లో జరిగిన చోరీ కవరేజీకి వెళ్లిన విలేకరి ఇంటికే కన్నం వేసి బంగారం, నగదును దోచుకెళ్లిపోయారు. ఈ...
రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ భేటీ
యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధత
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...