Friday, July 4, 2025
spot_img

aadabnews

‘మోగ్లీ 2025’ కోసం రెండు భారీ ఫైట్లు షూట్

తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్...

చౌటుప్పల్‌లో భారీగా గ‌*జాయి పట్టివేత

విశాఖ నుంచి మహారాష్ట్రకు గ‌*జాయి అక్రమ రవాణా 102 కేజీల గ‌*జాయి, కారు, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చాకచక్యంగా టోల్‌ ప్లాజా వద్ద గ‌*జాయి ముఠాను పట్టుకున్న పోలీసులు ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు నెంబర్‌ మార్పు వివరాలు వెల్ల‌డించిన‌ భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర చౌటుప్పల్‌ పోలీసులు చాకచక్యంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీ ఎత్తున...

దొంగలకు సద్ది కడుతున్న జీహెచ్ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌

లక్షల్లో పన్ను ఎగవేయడానికి, మార్టిగేజ్‌ ఎగవేయడానికి, ఓసి అవసరం లేకుండా పర్మిషన్‌ ఎలా తీసుకోవాలి..! ఎల్బీనగర్‌ జోన్‌ సర్కిల్‌ 3 డి.సి తిప్పర్తి యాదయ్య కనుసన్నల్లో అవినీతి తతంగం.. ప్రభుత్వాన్ని లక్షలో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారుడు.. దగ్గరుండి సపోర్ట్‌ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఈ అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు.. డోంట్‌ కేర్‌ అంటున్న మున్సిపల్‌ సిబ్బంది.. పచ్చగా పండిన...

గవర్నమెంట్ డాక్టర్ల బదిలీ బెడిసి కొట్టిందా?

తెలంగాణ వైద్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమేమోనని బాధ పడుతున్న విశ్రాంత వైద్యులు "కెసిఆర్ హయాంలోనే బాగుండేది" అని వైద్య సిబ్బంది అనుకునేలా కాంగ్రెస్ తీరు పేషంట్ల రద్దీ ఎక్కువ గా ఉండే హాస్పిటల్స్ లో కరువైన సీనియర్ డాక్టర్ల సిబ్బంది అంతగా రద్దీ లేని దూర ప్రాంత ఆసుపత్రులకు సీనియర్ డాక్టర్ల బదిలీ మెరుగైన వైద్యం మరియు ఆరోగ్య పరీక్షల...

సూరజ్ కుమార్ అక్రమాలపై విచారించండి

యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్‌మాల్‌ దివీస్‌కు స‌హ‌క‌రించిన ఆర్‌డీవో సూర‌జ్‌కుమార్‌ దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్...

బిల్లులు రాలేద‌ని మ‌రుగుదొడ్ల‌కు తాళం

ఇబ్బందులు పడుతున్న పాపయ్యపేట ప్రభుత్వపాఠశాల విద్యార్థులు.. ఏడాదికాలంగా మరమ్మతులకు నోచుకోక తాళం వేసి ఉంటుంది.. ఒకటి రెండు అవసరాలకు స్కూల్‌ శివారుకు..దూరంగా వెళ్లాల్సి వస్తుంది అని విద్యార్థులు వాపోతున్నారు.. ఉన్నతాధికారులు పట్టించుకోండ్రి మా బడి ఇబ్బందులు.. చెన్నారావుపేట మండల పరిధిలోని పాపయ్యపేట జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ బడిలో కొత్త మరుగుదొడ్లు కట్టించి ఏడాది దాటి కావస్తున్న వాటికి తాళాలు వేసి ఉంచారు....

త‌ప్పు చేసినా కాపాడుతారా..

వేణుగోపాల‌పురం కార్య‌ద‌ర్శిపై చ‌ర్య‌లెక్క‌డ‌… వరుస తప్పిదాలతో వివాదాస్పదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన కార్యదర్శి విజయలక్ష్మి..! మైనర్‌ బాలుడికి నీళ్ల టాంకర్‌ ఇచ్చి ప్రమాదానికి కారకురాలిగా మారినా చర్యలు శూన్యం..! కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు.. గ్రామ పంచాయతీకి చెందిన నీళ్ల టాంకర్‌ను మైనర్‌ బాలుడికి అప్పగించి ప్రమాదానికి కారకురాలైన ఘటన ఒకటైతే, వీధి దీపాల వ్యవహారంలో మండల అధికారుల...

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల అప్పుల తిప్ప‌లు

14 నెలలుగా కార్యదర్శుల జేబు నుండి ఖర్చు చేసి పనులు నెట్టుకొస్తున్న వైనం ఒక్కో గ్రామపంచాయతీకి 5 నుండి 10 లక్షల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వం.. పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు వికారాబాద్‌ జిల్లాలోని గ్రామాల్లో నిలిచిపోనున్న పంచాయతీ ట్రాక్టర్లు..! గ్రామపంచాయతీల ఖాతాల్లో గత 14 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాక...

చరవాణి బంధకం

అలనాటి దూరాన్ని దగ్గర చేసిన బంధంఅక్కరతో నిండిన పలుకులు పెంచిన సంబంధంమరుపురాని మధుర జ్ఞాపకాలను నిల్పిన క్షణంఅప్పుడున్న చరవాణి అవసరంనేటి యువజన నైపుణ్యంకనిపెడుతుంది కొత్త ప్రయోగంబంధీలుగా మారుతున్న మానవులురెండు విధాలుగా ఉండే వస్తువు ఉపయోగాలుజిజ్ఞాసకు వాడితే ప్రయోజనంఅదే లోకంగా ఉంటే నిష్ప్రయోజనంబాల్యంలో నేర్పండి నేర్పరితనంవిడిపించండి చరవాణి బంధకం జె. మధురవేణి రాజ్ కుమార్

అవినీతి కే బాద్‌షా షేక్ సనావుద్దీన్

జీహెచ్ఎంసీలో ఈఈ షేక్ సనావుద్దీన్ అవినీతి లీలలు మాతృశాఖ రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చంద్రాయణగుట్ట డివిజన్ 8లో ఈఈగా విధులు డిప్యూటేషన్ పై జీహెచ్ఎంసీకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు దండుకున్న వైనం నాసిరకం పనులకు డబ్బులు చెల్లింపులు జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా సామాజిక వేత్త సొంత డిపార్ట్ మెంట్ కు...
- Advertisement -spot_img

Latest News

పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి 2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్‌(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 7న ముగుస్తుంది. భారత్‌లోని...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS