ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల...
భక్తులకు ఇబ్బంది పెడుతున్న దోమల బెడద..
5,6 నెలల్లో కేవలం రెండుసర్లే దోమల మందు కొట్టారంటూ స్థానికుల ఆగ్రహం.
దోమల మందు ఎంత కొట్టిన దోమలు పొవట్లేదని చేతులెత్తేస్తున్న ఆలయ ఏఈఓ సుదర్శన్
రైల్వే స్టేషన్ నుండి ఆలయం వరకు కేవలం ఒకే ఒక ధర్మ రథం
గోదావరి నది వద్ద కొరవడిన బాత్రూంలు,పరిశుభ్రత.
చెప్పులు,లగేజి పాయింట్ల వద్ద కూడా వసూళ్లు
చక్కని...
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు
యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం
యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 02 సందర్భంగా
సినీ తుఫాన్:
సాధారణంగా సినీహీరోలందరికీ అభిమానులు ఉంటారు.కానీ ఆయనకు మాత్రం భక్తులుంటారు..! మనదేశ సినీ దర్శకదిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ,రాజమౌళి వంటి వారు కూడా పవన్ క్రేజ్ కు విపరీతంగా ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బాహుబలి సినిమాలో ఇంటర్వేల్ సీన్...
నా పట్టీల శబ్దం విన్న ప్రతిసారిఓ తెలియని ఆనందం…
ఇంట్లో పట్టీలు వేసుకొని గళ్ళు గళ్ళు నడుస్తుంటే నాన్న కళ్ళల్లో ఆనందం.. అమ్మ మొహంలో తెలియని వెలుగు
అన్న చూపుల్లో బయటకి చూపని ఓ గర్వంకానీ ఎందుకో ఆ ఒంటరి అర్ధరాత్రి నా పట్టీల శబ్దం వింటే నాకే భయమేసింది..
నాకేం తెలుసు నా పట్టీల ధ్వనినా...
కెప్టెన్ రోహిత్ శర్మను సూచించిన సురేష్ రైనా,హర్భజన్ సింగ్
సెప్టెంబర్ లో టీమిండియా బాంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడబోతుంది.ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ ఆటగాళ్లు సురేష్ రైనా,హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించారు.ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్ లో...
గుంటూరులోని ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్య సంవత్సరానికి వర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలో మాస్టర్స్,పీహెచ్ది అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.దరఖాస్తు రుసుము రూ.1500 రూపాయలు ఉంది.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2024.
శరీరం ఫిట్నెస్ కోసం చాల మంది రన్నింగ్ చేస్తుంటారు.ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి పార్కులు,ఫుట్ పాత్,గ్రౌండ్స్ లో పరుగులు పెడతారు.ఆరోగ్యానికి రన్నింగ్ చేయడం మంచిదే.రన్నింగ్ చేయడం వల్ల గుండె,ఆరోగ్యానికి చాల ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు 20 లేదా 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం చాల అవసరం.కానీ రన్నింగ్ పూర్తీ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మూడు నెలల పాటు సెలవుల పై పంపేందుకు నిర్ణయించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి ప్రకటించారు.కొన్ని తప్పని పరిస్థితుల కారణంగా ఈ...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...