Monday, August 18, 2025
spot_img

aadabnews

హైడ్రాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి,పర్యవరణాన్నిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ తెలిపారు.చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బాలగౌని బాల్ రాజ్ గౌడ్,రాష్ట్ర కన్వీనర్ అయిలి...

కవితను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన...

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి భేటీ

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.

ఆజ్ కి బాత్

78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్...

హైదరాబాద్ లోని గాజులరామారంలో కాల్పులు

హైదరాబాద్ లోని గాజులరామారంలో కాల్పులు కలకలం రేపాయి.బైకులోని పెట్రోల్ ను దొంగలించెందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు.దీంతో వారిని ఎల్‌ఎన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో క్యాషియర్‌ గా పనిచేస్తున్న అఖిలేష్‌ అడ్డుకున్నాడు.దీంతో నిందితులు అఖిలేష్ పై కాల్పులు జరిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ మార్కెట్ లోకి జూపిటర్ 110 స్కూటర్

జూపిటర్ 110 స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్ లోకి లంచ్ చేసింది.109.07 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ లీటర్ కు 55 నుండి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.73,700 ఉంటుందని తెలిపింది.పెద్ద సీటు,టెలిస్కోపిక్ సస్పెన్షన్,పార్కింగ్ బ్రేక్,ఆటో స్టార్ట్ అప్ వంటి సౌకర్యాలు వీటిలో...

ఎప్పటికైనా న్యాయం,ధర్మమే గెలుస్తుంది

కడిగిన ముత్యంలా కేసు నుండి బయటికి వస్తా న్యాయబద్దమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది నేను ఎలాంటి తప్పు చేయలేదు నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా ఎప్పటికైనా న్యాయం,ధర్మం గెలుస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.మంగళవారం రాత్రి కవిత తిహార్ జైలు నుండి విడుదల అయ్యారు.బుధవారం ఢిల్లీ నుండి...

సమాజానికి సందేశం ఇచ్చే షార్ట్ ఫిల్మ్

పూజా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజేంద్ర పల్నాటి సమాజంలో నిత్యం ఎన్నో చిత్రాలు వస్తుంటాయని,కాని సమాజంలో జరుగుతున్న ఘటనల పై ప్రజల్లో అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్ నిర్మించడం గొప్ప పరిణామమని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు.బుధవారం సోమాజిగూడలోని షార్ట్ ఫిల్మ్ పూజ ప్రారంభించారు.స‌మాజంలోని జ‌రిగే అఘాయిత్యాల‌పై ఈ షార్ట్ ఫిల్మ్...

బాంగ్లాదేశ్ లో మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి

బాంగ్లాదేశ్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందింది.మరణించిన జర్నలిస్ట్ సారా రహుమ్నా (32) గా పోలీసులు గుర్తించారు.రాజధాని ఢాకా మెడికల్ కాలేజీ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.సారా రహుమ్నా గాజి టివిలో న్యూస్ రూమ్ ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.తెల్లవారుజామున 02 గంటల ప్రాంతంలో ఆమె మరణించినట్టు వైద్యులు...

అడ్డగుట్టలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని అడ్డగుట్టలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డులేకుండా పోయింది. అడ్డగుట్ట డివిజన్‌ లో స్థానిక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. గల్లీ గల్లీలో అడ్డగోలుగా అక్ర మ నిర్మాణాలు నిర్మిస్తుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసి చూ డనట్లు వ్యవహరిస్తున్నారని...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS