Monday, August 18, 2025
spot_img

aadabnews

ఆదాబ్‌ ఎఫెక్ట్‌..!

స్పందించిన అధికార యంత్రాంగం… గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు… డిపిఓ ఆదేశానుసారంగా జిపిలో శానిటేషన్‌ వర్క్‌ తూతూ మంత్రంగా పని పూర్తి జాడ లేని వైద్య శిబిరం ఆధాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో ప్రచురితమైన కథ నంతో జిల్లా మండల వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. సోమవారం బోజేర్వు గ్రామంలో వీధులను పరిశీలించి విష జ్వరాలతో బాధపడుతున్న వారి...

ఆదాబ్‌ ఎఫెక్ట్‌

ఎట్టకేలకు విద్యుత్‌తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు చిలిపిచేడ్‌ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్‌ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్‌ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత...

ఉప్పల్‌ నడిబొడ్డున రూ.400 కోట్ల భూ స్కాం

సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి 7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్‌ రెడ్డి సహా కుటుంబసభ్యులు కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం కొందరు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్‌ సపోర్ట్‌ ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్‌,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్‌ కుమార్‌ సర్వేయర్‌ వెంకటేష్‌ రిపోర్ట్‌ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్‌...

కార్మిక శాఖలో భారీ స్కాం

హైదరాబాద్‌ కేంద్రంగా కార్మికుల వందల కోట్లు దోచుకుంటున్నారు సర్కిల్‌ 25 అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు కమిషనర్‌,డిప్యూటీ కమిషనర్ల అండదండలు మిగిలిన జిల్లాలలోని అన్నీ లేబర్‌ క్లైమ్స్‌ హైదరాబాద్‌ సర్కిల్‌ 25 నుండే అప్రూవల్‌ దోచుకున్న సొమ్మును హోదాను బట్టి పంచుకుంటున్న అధికారులు బీమా డబ్బుల కోసం బ్రతికున్న వ్యక్తులను చంపేస్తున్న వైనం.. ఆన్లైన్‌ విధానంతో ఆగమాగం చేసిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జరిగిన...

తెలుగు భాష -చారిత్రక నేపథ్యం

భారతదేశం సువిశాలమైనది.భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో సుమారు రెండువందలకు పైగా భాషలు వాడుకలో వున్నాయి.ఉత్తర భారతదేశంలో ఇండో-ఆర్యన్ భాషలు,ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఆస్ట్రో-ఎసియాటిక్ మరియు సినో టిబెటిన్ భాషలు, దక్షిణ భారతదేశంలో ద్రావిడభాషలు వ్యవహారంలో వున్నా,ఈనాటికీ లిపికి,గ్రంథరచనకు నోచుకోని భాషలు అక్కడక్కడా ఇంకా మిగిలి వున్నాయి. దక్షిణభారత దేశాన్ని గొప్పగా పాలించిన శ్రీకృష్ణదేవరాయులు తెలుగును...

సమాజం తనను తాను ఆత్మపరిశీలిన చేసుకోవాలి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కత్తా ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.ట్రైనీ వైద్యురాలి హత్యచార ఘటన నిరాశ,భయాన్ని కలిగించిందని తెలిపారు.ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు,వైద్యులు,పౌరులు నిరసనలు తెలుపుతుంటే నిందితులు మాత్రం స్వేచ్చాగా తిరుగుతునట్లు వ్యాఖ్యనించారు.సమాజం తనను తాను ఆత్మపరిశీలిన చేసుకోవాలని,కఠిన ప్రశ్నలు వేసుకోవాలని...

హైదరాబాద్ కు బయల్దేరిన కవిత

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయల్దేరారు.మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.నిన్న రాత్రి తిహార్ జైలు నుండి విడుదలైన కవిత ఢిల్లీలోని తన నివాసంలోనే బస చేశారు.బుధవారం భర్త అనిల్,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి...

జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...

డిసెంబర్ 09న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం

సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు మనసు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.బుధవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నా అదృష్టమని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS