Monday, August 18, 2025
spot_img

aadabnews

కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చినట్టేనా..?

ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరుఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?లేదా హస్తం పార్టీతో...

జైలు నుండి కవిత విడుదల

తిహార్ జైలు నుండి మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు.కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.కవిత తరుపున న్యాయవాది ముకుల్ రోహాత్గి,ఈడీ తరుపున ఏఎస్ జి వాదనలు వినిపించారు.రెండువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్...

25 మంది మావోల లొంగుబాటు

బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.బైరాంఘడ్,గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్‌ఓ‌ఎస్ సభ్యుడు,సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.

07 ప్రాంతీయ భాషల్లో ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సేవలు

తెలుగు భాషాలో సేవలు అందించేందుకు ఎయిర్ ఇండియా విమాన సంస్థ సిద్ధమైంది.హిందీ,ఇంగ్లిష్ భాషలో కస్టమర్ కేర్ సేవలను అందిస్తూ వస్తున్నా ఎయిర్ ఇండియా మరో 07 ప్రాంతీయ భాషల్లో సేవలను అందుబాటులోకి తీసుకొనిరానుంది.తెలుగుతో పాటు తమిళ,పంజాబీ,మరాఠీ,మలయాళం,కన్నడ,బెంగాలీ భాషల్లో కస్టమర్ కేర్ సేవలను అందిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది.

యాదవ మహాసభ మహిళా అధ్యక్షురాలిగా బొంతు శ్రీదేవి

అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్,జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్ సమక్షంలో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలిగా బొంతు శ్రీదేవి యాదవ్ ని నియమిస్తూ మంగళవారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ,పెద్దల అదేశాల...

గబ్బర్ సింగ్ రీరిలీజ్ ట్రైలర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమా "గబ్బర్ సింగ్".ఈ సినిమా 2012లో విడుదలైంది.ఈ సినిమాని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు.హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా "గబ్బర్ సింగ్ "మరోసారి రీరిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదలైంది.

మోదీపై బైడెన్ ప్రసంశలు

భారత ప్రధాని నరేంద్రమోదీను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ వేదికగా కొనియాడారు.మోదీ ఉక్రెయిన్ పర్యటన పై ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని..మానవతా సాయానికి మద్దతుగా నిలిచిరాని పేర్కొన్నారు.పోలాండ్,ఉక్రెయిన్ పర్యటనల గురించి మోదీతో ఫోన్లో మాట్లాడాను,అయిన శాంతి సందేశం,మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి అని బైడెన్ ఎక్స్ లో...

పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి...

అనురాగ్‌ యూనివర్సిటీ బరాబర్‌ కబ్జానే

నాదెం చెరువును కబ్జా చేసిన పల్లా.. సర్వే నెం. 813, 796లో కొంత భాగం చెరువు బఫర్‌ లోనే సర్వే నెం. 796లో ఇతరుల భూమిని కబ్జాచేసిన జనగామ ఎమ్మెల్యే చెరువు బఫర్‌ జోన్‌లో కాలేజీ, హాస్టల్‌ నిర్మాణం గతంలో అధికారులను బెదిరించి ఎన్‌ఓసీ తీసుకున్న వైనం తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ విలేజ్‌ మ్యాప్‌ పరిశీలిస్తే అసలు విషయం...

నీతి అయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.వికసీత్ ఏపీ-2047 రూపకల్పన పై ప్రతినిధులతో చర్చించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభవృద్ది చేసేలా ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు.ఏపీలో ఉన్న వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చి,అందరికీ అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రాన్ని లాజిస్టిక్స్...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS