Sunday, August 17, 2025
spot_img

aadabnews

ఉన్న చిన్న జీవితంలో ద్వేషాలు ఎందుకు మిత్రమా

కులం అనేది నీ పాడే వెనకాల ఉత్తరాన ఉన్న వైకుంఠధామం వరకే..ధనం అనేది నీవు చనిపోయే వరకుతృప్తిగా చూసుకోవడానికే..నలుపు, తెలుపు అనే నీ శరీర రంగులు కాటిలోకట్టె కాలే వరకే..నిన్ను కాల్చగా మిగిలిన బూడిద,బొక్కలు గంగ పాలు..నిన్ను పూడ్చిన శరీరం బొంద పాలు..నువ్వు తోటి వారికి చేసిన సహాయము అనేది నిన్ను చరిత్రలో నిలపడానికి..బ్రతికున్నప్పుడు...

నాణ్యత క్షీణించిన నేటి చదువులు

అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు వికసించాలి. అలా జరగాలంటే విద్యావ్యవస్థను సంస్కరించాలి....

రాజేంద్రనగర్ లో డ్ర*గ్స్ కలకలం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...

టెలిగ్రామ్ యాప్ సీఈవో పావెల్ దూరావ్ అరెస్ట్

టెలిగ్రామ్ యాప్ సీఈవో,ఫౌండర్ పావెల్ దూరావ్ ను పారిస్ లోని బోర్గేట్ విమానాశ్రయంలో ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.మోసం,అక్రమా రవాణా,సైబర్ నేరాలు లాంటి ఆరోపణలు రావడంతో దూరావ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో యువత ఉపయోగించే యాప్స్ లో టెలిగ్రామ్ ఒకటి.సినిమాలు,బెట్టింగ్స్,వెబ్ సిరీస్ లింక్స్,...

ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్న హైడ్రా..

కొనసాగుతున్న హైడ్రా దూకుడు.. చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆక్రమణదారుల బెండు తీస్తున్న హైడ్రా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు-సర్వే నంబర్‌ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ..అధికారులతో స్థానికులు వాగ్వాదాం పోలీసుల ఆధ్వర్యంలో నేలమట్టమైన అక్రమనిర్మాణాలు ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన గండిపేటలో హైడ్రాకు మద్దతుగా యువత ప్రదర్శనలు నగరంలో హైడ్రా కూల్చివేతలు...

వణికిస్తున్న వైరల్‌ ఫీవర్‌

తెలంగాణలో విజృంభిస్తున్నా సీజనల్‌ వ్యాధులు ఒకే రోజు ఆరుగురు మృతి.. రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్స్‌ వైరల్‌ ఫీవర్స్‌,డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్‌,చికెన్‌ గున్యా వంటి సీజనల్‌ వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు ఇదే అదనుగా చేసుకుని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల దందా.. ప్రతి జ్వరాన్ని డెంగ్యూ అని చెప్తూ భారీగా వసూళ్లు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూన్న వైద్యులు తెలంగాణలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.పల్లె నుండి పట్నం...

మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం

నటి నమితకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది.కృష్ణాష్టమి సందర్బంగా తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.ఈ సందర్బంగా తనను ఆలయ సిబ్బంది అడ్డుకొని హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని,అంతేకాకుండా తనతో పాటు తన కుటుంబసభ్యులతో దురుసుగా మాట్లాడారని నమిత ఓ వీడియోను రిలీజ్ చేశారు.సిబ్బంది చేసిన...

నేతలంతా ఢిల్లీ వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో ఎం పని వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి ఆసుపత్రులను సందర్శించాలి రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వం హైడ్రా పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తుంది హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను అందరు గమనిస్తున్నారు రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోయి...

లడఖ్ లో కొత్త ఐదు జిల్లాలు,ప్రకటించిన అమిత్ షా

ఎక్స్ వేదికగా వెల్లడించిన అమిత్ షా ఐదు జిల్లాల ఏర్పాటుతో లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుంది లడఖ్ ను అభివృద్ధి చేయడం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ లో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయాలనీ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయాన్నీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ నిర్ణయంతో లడఖ్...

బాధితులకు పరిహారం అందిస్తున్నాం

హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ నాయకులు పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ,ప్రమాద బాధితులకు పరిహారం అందిస్తున్నామని తెలిపారు.ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.01 కోటి రూపాయల పరిహారం అందజేస్తామని అన్నారు.బాధితులను ఆదుకున్నది కూటమి ప్రభుత్వమే అని పేర్కొన్నారు.ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS