Sunday, August 17, 2025
spot_img

aadabnews

ప్రజల నుండి హైడ్రకు మంచి స్పందన వస్తుంది

మంత్రి పొన్నం ప్రభాకర్ హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సోమవారం నగరంలో హైడ్రా చేపడుతున్న అక్రమాల కూల్చివేతలపై స్పందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై సీరియస్ గా ఉందని తెలిపారు.ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్హరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రభుత్వం ఎవరిపైన కూడా కక్షసాధింపు...

చైతన్యం పెరగాలి,అవినీతిని తరమాలి

ప్రజల్లో విసృత అవగాహాన అవసరం అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ. "ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు"అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు...

అక్రమ కూల్చివేతల పై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.ఎక్కడ అక్రమ నిర్మాణం ఉందని తెలిసిన క్షణాల్లో వాటిని కూల్చివేస్తున్నారు.తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా నివేదికలో పేర్కొంది.43.94 ఎకరాల అక్రమ భూమిను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.మాదాపూర్ లోని సినీనటుడు నాగార్జునకు చెందిన...

మహిళల రక్షణకు కొత్త చట్టాలు రూపొందిస్తున్నాం

మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టం కఠిన శిక్ష పడేలా చేస్తాం మహిళల పై నేరం క్షమించారని నేరం మహిళల పై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టమని ప్రధాని మోదీ హెచ్చరించారు.ఆదివారం మహారాష్ట్రలోని లాఖ్ పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.మహిళల భద్రత కోసం...

కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచనా

రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.సోమవారం తీరప్రాంతాల్లో అలల వేగం పెరుగుతుందని,జాలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఉత్తరకోస్తాంద్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఎంత ఒత్తిడి ఉన్న అక్రమ నిర్మాణాలను కూలగొడతాం

చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం విలాసాల కోసం కొంతమంది చెరువుల్లో ఫామ్ హౌస్ లు నిర్మించారు హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉంది ఆక్రమణదారుల నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో...

చెరువుల ఆక్రమణల పై సమాచారం ఇవ్వండి

చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్న అధికారుల చర్యలు తప్పవు చెరువుల అక్రమాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి పరిరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా,వ్యక్తిగతంగా,ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడం లేదు ఇది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న చర్య మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే,ఆ అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్ళు...

ఎక్కడుంది నా ఇంటి ఆడపిల్లకు రక్షణ

నాలో ఆందోళన మొదలైంది.. వరుసగా ఆడపిల్లపై జరుగుతున్నా దారుణాలను చూస్తుంటే నాలో ఆందోళన మొదలైంది.. ఎవర్ని నమ్మి పంపాలి నా చెల్లిని బడికి,కళాశాలకు..ఎవరిని నమ్మి పంపాలి నా అక్కను,భార్యను ఉద్యోగానికి.. నా దేశంలో నా అక్క,చెల్లి,భార్యాకు ఎందుకు లేదు రక్షణ..??ఒక్కొక్క సంఘటన చూస్తుంటే నాలో ఆగ్రహం రగులుతుంది.. కానీ ఎం లాభం ఆగ్రహానికి గురైతే చివరికి కేసులతో ఇబ్బంది పాడేది...

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు...

ఉత్తమ కమీషనర్ ఎట్లాయే..?

పీర్జాదిగూడ కార్పొరేషన్లో అడుగడుగున అక్రమాలను ఆపలేని కమీషనర్. పట్టపగలే మున్సిపల్ ఆదాయంను కొల్లగొడుతున్న వారిపై చర్యలేవి. రోడ్లన్నీ గుంతలమయమే…నాసిరకం పైపులతో డ్రైనేజీలన్నీ లీకై మురుగు నీరు రోడ్లమీదకి.. పార్కులు, రోడ్లు కబ్జాలు, చెరువులు, సర్కార్ భూములకు మున్సిపల్ అనుమతులు. ఇదేంటి అంటే సమాధానం ఉండదు. అక్రమ నిర్మాణం అంటూ మూనెల్ల క్రితమే కూల్చివేత - ఇప్పుడేమో బిల్డింగ్ చివరి దశ. మేడ్చల్...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS