అది ఒకవస్త్రాన్నికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో సంబంధించిన వేదిక కాదు..భరత జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పే మహోన్నత వేడుక..!సామాజిక మాధ్యమాల్లోనో, బడుల్లోనో ఒకనాడు కనిపించే తాత్కాలిక అంశం కాదు.. ప్రతినిత్యం ప్రజల గుండెల్లో వినిపించే శాశ్వత ఆశయం..!!జెండా రెపరెపలాటలో యోధుల పోరాటాలు, ఆశయ సాధనకై యువ భారత ఆరాటాలూ కనిపిస్తాయంటేఎంతటి పవిత్ర గలదో...
ఆకలి కోసం అన్నం దొంగిలిస్తారు.అవసరం కోసం డబ్బు దొంగిలిస్తారు.ఆర్భాటం కోసం బంగారం దొంగిలిస్తారు.ఆశ్రమాలలో భక్తితో మోసం చేస్తారు..ఆవేశంలో మాన, ప్రాణాల్నీ దొంగిలిస్తారు..అధికారం కోసం ఓట్లు దొంగిలిస్తారు.అడగకుంటే హక్కుల్నీ కాలరాస్తారు.అజ్ఞానం వలన భవిష్యత్తుని దొంగిలిస్తారు.తప్పుడు వాగ్దానాలతో నమ్మించిన మోసం చేస్తారు.ప్రచారంతో అబద్దాలను నిజాలు చేస్తారు..లంచాలతో న్యాయాన్ని కొనేస్తారు..ప్రలోభాలతో స్వచ్ఛతను లాక్కుంటారు..దేశ ప్రజలారా వీటన్నింటిని గ్రహించకపోతేవినాశనం తప్పదు.....
నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..!అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ అదే ప్రేరణ.. తెలంగాణ స్ఫురణ..!ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని..!తీగలను దెంపి అగ్నిలోన దింపినావని..!దాశరథి పలికించిన.."రుద్రవీణ"..నిప్పు కణకణ..!డ్రాగన్నూ విడిచిపెట్టని దాశరథి కలం..!ఖబడ్దార్ చైనా..అంటూ చేసింది హైరానా..!!తిమిరంతో సమరం చేసిన కలం..!ఉరకలెత్తిస్తే ధ్వజమెత్తిన ప్రజ..!అంతటి నిజామూ గజగజ..!!
సురేష్ బేతా
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన ‘ఆదాబ్ హైదరాబాద్’ కు14వ వార్షికోత్సవం సందర్భంగా..హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆదాబ్ ప్రేమికుడు
బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...
మన మాటలు ఒక్కోసారి ఎదుటివారిని మానసికంగా గాయపరుస్తాయి. మనం కావాలని అలా అనకపోయినా ఆవేశంలోనో ఆవేదనతోనో వచ్చే మాటలు ఇతరులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాట అనేది నోటి నుంచి బయటికి వచ్చాక వెనక్కి తీసుకోవటం అసాధ్యం. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మాట అన్నవాడు...
మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను...