Thursday, July 3, 2025
spot_img

Aaj Ki baath

కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది..కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభమైనయి..వరంగల్ వేదికగా నిన్న సీఎం రేవంత్ తొలి సభ పెట్టారు..రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార పార్టీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది..విజయోత్సవాలు సరే మీ ఆరు గ్యారంటీలు, హామీలసంగతి కూడా చూడుర్రి ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలునెరవేర్చండి.. ప్రజలకు ఇచ్చిన హామీల ఎంతవరకుఅమలవుతున్నాయో...

ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?

సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలుమాజీ సీఎం కెసిఆర్‎ని ఇరుకునపడేశాయా….? అందుకే ఫామ్‎హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?అయినా మూసీ ఫామ్‎హౌస్ కు పోదే.. కెసిఆర్‎కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..? ఫామ్‎హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..చాలా మంది నవ్వుకున్నారు కూడా.. అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార...

గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..

ఇగ ఇస్తాం..ఆగ ఇస్తాం అంటూ కాలయాపన ఎన్ని రోజులు..గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..మీరు చేసిన తప్పిదాలకు మేము మీ ఇంటి ముందు మోకాల మీద కూర్చుండి వేడుకున్న మీ కఠిన హృదయాలకు జీవోలుఅడ్డురావాటే..ఆడబిడ్డల ఆర్తనాదాలు మీకు అక్కరకు రాకపాయే..రాఖీలతో వచ్చినారు ఉద్యోగాన్ని కానుకగా ఇస్తారేమో అని చివరకుకన్నీళ్లే మిగిలిస్తివి..చివరకు...

మతం అంతే పాఠశాల లాంటిది

మతం అంటే పాఠశాల లాంటిది. అన్ని విద్య సంస్థలు బోధించేది ఒకటే అయినా ఏస్కూల్ విద్యార్థి ఆ స్కూల్ కి జై కొట్టాల్సిందే. పలానా స్కూల్ మంచిది కాదు అనే అధికారం ఏ విద్యార్థికి లేదుఒకవేళ అంటే ఆ లోపం విద్యార్థిది లేదా వాళ్లకు పాఠాలు నేర్పిస్తున్న వారిది. నువ్వు ఫెయిల్ అయితే దానికి...

ప్రజల ఏకాగ్రతను పాడుచేసే హక్కు ఎవరిచ్చారు వీరికి..

మన దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు,పర్సనల్ లోన్ అంటూ పలు రకాల స్పామ్ కాల్స్ సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి..ట్రాయ్ నిబంధనలకు దాటవేస్తూ కొత్త దారుల్లో కంపెనీలు,కాల్ సెంటర్లు..దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుత్తుకొస్తున్నాయి..బిజీగా ఉండే ప్రజలతో మైండ్ గేమ్..టెలికాం గోప్యత దారి తప్పుతోంది..నియంత్రణ,నిబంధనలకు దాటేస్తున్న వారిపై పాలకులు...

ఎక్కడ చూసిన కల్తే

కల్తీ.. కల్తీ.. కల్తీఎక్కడ జూసిన అదే మాటహోటల్ కెళ్లి ఆహారం తిందామన్నారెస్టారెంట్ కు బోయి బిర్యానీ ఆర్డర్ చేద్దామన్నాటీఫిన్ సెంటర్ కు పోయి అల్పాహారం భుజిద్దామన్నాబయటకెళ్లినప్పుడు రిలాక్స్ కోసం టీ తాగుదామన్నాబేకరికెళ్లి స్వీట్స్, ఐస్ క్రీం లాంటివి తెచ్చుకుందామన్నామార్కెట్ కెళ్లి నాన్ వెజ్ కొందామన్నాపాలు, పెరుగు, నెయ్యి ఏం కొనాలన్నా పట్నం ప్రజలు భయపడే...

గుణ పాఠాలు నేర్పేది ఓటమి అనే గురువే కదా..!!

నా దాటికి తట్టుకోలేకే ఓటమి నన్నుమత్తులో ముంచి ఓడించింది..కనురెప్ప పాటు కాలంలో తిరిగి పుంజుకునే శక్తినాలో ఉన్నాక ఈ ఓటమి ఏపాటిది..మరణం నన్ను శాసించే పరిస్థితే వచ్చినా..నా ఆలోచనలతో నా అక్షర జ్ఞానంతో మృత్యుంజయ ధ్వజం ఓటమిపైఎగరవేస్తానే తప్ప నేను ఓటమిని ఒప్పుకోను..ప్రయత్నించక నేను ఒడిపోలేదు..కాస్త అలా తాబేలులా కునుకు తీసి కనులు తెరిచే...

రీల్స్ పిచ్చి నషాలానికి ఎక్కినవారు ఎన్నడు మారుతారో..

నేడు రీల్స్ అంటూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరు..రీల్స్ అంటే చిన్న , పెద్ద ఓ రూల్స్ లాగా ఫాలో అవుతున్నారు..తెల్లారి లేచిన దగ్గర నుండి పడుకునే దాకా ఫోన్లో మునిగిపోతున్నారు..రీల్స్ చేసుడు,చూసుడు ప్రతిఒక్కరికీఅలవాటుగా మారిపోయింది..రీల్స్ చేసిన వ్యూస్‎తో డబ్బులు సంపాదించిన వారు కొందరు..ఫోన్లో రీల్స్ చూస్తూ అనారోగ్యాల పాలవుతున్న వారు మరికొందరు..రీల్స్ పిచ్చి నషాలానికి...

నిరుద్యోగుల కల నిజం అవుతుంది

అలసటే ఎరుగని బాటసారులుఈ నిరుద్యోగులు…పస్తులకు పరమ మిత్రులు నిద్రకట్టడానికి కాటికాపరులు..అవమానాలకు ఆప్తులు…ఎన్నేండ్లు గడిచినా ఇది మా తప్పు కాదు..ప్రభుత్వాల తప్పు అని నిందిచలేని నేరస్థులుసమయానికి నోటిఫికేషన్లు రాక,వయసు మీద పడుతున్న నిరుత్సాహులు…వీరి కళ.. కల కాదు ఒకరోజు నిజం అవుతుంది.ఇక నుండి ఎదురుచూడకుండా పరికాపులు కాయకుండ ప్రభుత్వం ప్రయత్నించాలని.ప్రాణం ఉగ్గపట్టుకుని పరీక్షల కోసం ఎదురుచూసే...

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

తెలంగాణలో బతుకమ్మ పండగను ఆడబిడ్డలుఊర్లల్లో ఘనంగా జరుపుకుంటున్నారు..పితృ అమావాస్య నాడు ఎంగిలి పడని బతుకమ్మగా మొదలై.. తొలిరోజు బతుకులనిచ్చే బతుకమ్మ తల్లిగా,తెల్లారి ఆయుష్షునిచ్చే బతుకమ్మగా.. మరుసటి రోజు ఆరోగ్యప్రదాయినిగా, నాల్గో రోజు సిరిసంపదలను ఒసగే తల్లిగా,ఐదో రోజు సంతాన వృద్ధిని ఇచ్చే బతుకమ్మగా, ఆరోవ రోజు అర్రెముగా, ఏడోవ రోజు పాడిపశువుల నొసగే తల్లిగా,ఎనిమిదవ...
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS