స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 30 కోట్లు, ఆవుల సంఖ్య 130 కోట్లు..కానీ ప్రస్తుతం మన జనాభా 140 కోట్లు దాటగా, ఆవుల సంఖ్య 20 కోట్ల లోపలికి చేరింది.మనకు ఆయువు పోసేది గోమాతే అని చెబితే ఆక్సిజన్ ఇవ్వడానికి సిలిండర్లు వచ్చాయని చెట్లనునరికి అవులను చంపి విదేశాలకు ఎగుమతి చేస్తు రోగాలను కొని...
అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రామరీ అవినీతి నాయకుల సంగతేంటి..?పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుందిఎవరీ ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు..?బడా బాబులకేమో నోటీసులిచ్చి టైమ్ ఇస్తారూ..పేదోడు ఏ పాపం చేసిర్రని ఇళ్లను నేల మట్టం చేస్తున్నరు.?పరిహారం అందించలేని సర్కారుది శాపమా.?రియల్టర్ల చేతిలో మోసపోయిన పేదోడి పాపమా.?ఈ రాజకీయ క్రీడలో...
శ్వేధం చిందించి బాహుజనులు బాహుపన్నులు కడితే..కట్టిన పైకంతో పాలనా చేసే పాలకులారా..రాజ్యంలో అత్యధికముగా ఉన్న బీసీలకు అన్నిటిలో వాటా ఎందుకు ఇవ్వరు..కుల వృత్తి చేసి కడుపునింపుకునే కూలీలమే కానీ..మీరు కూర్చునే కుర్చీ నుండి పడుకునే మంచం దాక మావే..హక్కులు అందకుంటే అణిగింది చాలు..భరిగిసి కొట్లాడే బాహుజనులంభారీగా బలమై బలగమై వస్తున్నాం..ఆలోచన చెయ్యండి అన్నింట్లోమా వాటా...
ఓ మనిషి మరవా,నువ్వు మనిషివన్నా సంగతే మారిచిపోతున్నవా..కండ్ల ముందు ఇన్నిఅన్యాయాలు,అక్రమాలు జరుగుతున్న నోరు మెదపవెందుకు..నీ నోరు మూగబోయిందా..మెదడుమొద్దుబారుతుందా..నీ హక్కులను కాలరాసే కుక్కలను తరిమెందుకు ఉరికిరావెందుకు..నీ కాళ్ళుచేతులు చచ్చుబడిపోయయా..బానిసత్వానికే తల ఊపుతున్నావు..మద్యం మత్తులో మంచిగానే ఊగుతునావ్వు..ఆవినితీ నేతలకు కొమ్ముకాస్తూ..ఇంకా ఎంత కాలం ఊడిగం చేస్తావ్..స్వార్థం అనే సంకెళ్ల గబ్బులో ఇంకా ఎన్నాళ్ళుఉబ్బితబ్బి పొతావ్..బంగారు భవిష్యత్తు ఉన్న...
తెలంగాణ యాస భాష తిట్టినట్టే ఉంటది..కానీ అది ఆవేదనతోఅరుస్తున్న అక్షరం..యాస నీ భాషని అణచివేస్తే గొంతెత్తి గంభీరంగా గర్జన అయింది..రాజ్యాన్ని ధిక్కరిస్తుంది..తల్లిఓడి లెక్క అక్కున జేర్చుకుంటుంది..తెలంగాణ యాస భాషా తెగించి తిరుగుబాటు అయ్యింది..అనచాలని ఆలోచన ఉన్న అగ్ర నాయకులరా జరా పైలం..!మిమ్మల్ని కూల్చేసి నేలమట్టం చేసే పదునైంది తెలంగాణ యాస భాష
సుమన్ గౌడ్
సేవ చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరేమో రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు..వరదలు వచ్చి సామన్యులు రోడ్డున పడితే సహాయం చేయడానికి సమయం ఉండదు కానీ,ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునేందుకు సమయం ఉంటది..
ఎన్నికలు వస్తే ఈగ వాలిపోయినట్టు వాలిపోతారు మా ఇంటి ముందు..సమస్యలు ఉంటే అలా...
నేతల పార్టీ ఫిరాయింపుల రగడ రచ్చకెక్కింది..అధికార అహంభావ రాజకీయాలతోప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసిన సుద్ధపుసలు..చెరపకురా చెడేపూ అన్నది నిజమౌతుందని నాడేరగలేదునాడు,నేడు ఫిరాయింపులు పునరావృతం స్వార్థ,అవినీతిరాజకీయాల కబంధహస్తాల్లోప్రజా ప్రయోజనాలు,ప్రజలు ఇచ్చిన అధికారం గాలికి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉందిరాజకీయ నైతికతను పాటించని వారి వికృత ఆటలు మహ నేతలనే మట్టికరిపించినప్రజా చైత్యనం ముందు కలకాలం సాగవు..??
మేదాజీ
బీసీ కుల గణన,రిజర్వేషన్ల కొరకు పట్టు వదలనివిక్రమార్కుడీలా నడిపించే నాయకుడు ఎవరు..!ఎన్ని అడ్డంకులు ఎదురైన మొక్కవోని దైర్యంతోముందుకెళ్ళే నాయకుడు ఎవరు..!!గుణపాల్లాంటి మాటలను బీసీ రిజర్వేషన్ల కొరకు సంధించేనాయకుడు ఎవరు..!!అగ్రవర్ణాల నాయకుల కల్లబొల్లి మాటలనుగురుతుల్యంగా భావించే నాయకుడు ఎవరు..??చిరునవ్వుతో ఎంతటి వారికైనా సమాధానం చెప్పగలనేర్పరితనం ఉన్న నాయకుడు ఎవరు..!బీసీల కొరకు కొట్లాడే నిజాయితీ,నిక్కర్సైన నాయకుడిని ఎన్నుకుంటేనేరిజర్వేషన్...
రెండు తెలుగు రాష్ట్రాలు విపత్తు వల్ల అల్లాడిపోతూ 05 రోజులైనా అన్నామో రామచంద్ర అంటున్నాయి..ఎన్నో కుటుంబాలు బురదలోనే ఉన్న రాజకీయ నాయకులు మాత్రం బురద జల్లుకుంటూనే ఉన్నారు..మంత్రులుగా,ఎంపీలుగా,ఎమ్మెల్యేలుగా అవినీతి ద్వారా కోట్లకు పడగలెత్తిన లీడర్లు..వరదలకు జీవితాలు ఛిద్రమైన వారినిచూసి అయ్యో పాపం అన్నట్లే.."పిల్లికి బిచ్చం పెట్టారు" అన్నట్టు జేబులోకెళ్ళి రూపాయి బిల్లా బయటకు తీయట్లే..ఒట్టి...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...