Thursday, July 3, 2025
spot_img

Aaj Ki baath

రోగులను జలగల్లా పట్టిపీడిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు

వైద్యో నారాయణ హరి అన్న మాట నిజమే..కానీ కార్పొరేట్ ఆసుపత్రుల,రోగాల బారిన పడ్డ వారిని జలగల్లా పట్టి పిడుస్తున్నారు..నొప్పి జ్వరం,ఏ రోగంతో అయిన హాస్పిటల్ మెట్లు ఎక్కమంటేగుండె గుబెలే..వ్యాధి నిర్ధారణ చేయకుండానే అనవసర టెస్టుల పేరుతో రోగికి టెన్షన్ పెట్టిస్తూ లక్షలాది రూపాయులు గుంజిపెద్ద పెద్ద భవంతులు కడుతూ..సామాన్య జనాన్ని పీక్కు తింటున్నారు.సందట్లో సడేమియా...

అమ్మ-నాన్న మనకోసం ఏం చేసారంటే…??

చాల మంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు మా కోసం మీరు ఎం చేసారని..?? అమ్మ,నాన్న మనల్ని ఒక ఇరవై సంవత్సరాలు సాకుతారు మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మనకోసం ఏం చేశారని…ఎం కోల్పోయారని..!! బడి దగ్గర వదిలేసివెళ్లిపోతున్నప్పుడు అమ్మ నాన్నలు నిన్ను చూసే చూపు ఒక్కటే..నీ బాధ గంట...

రైతులకు వరంలాంటిది ఈ వర్షం..!!

ఈ తొలకరి వాన చినుకుల పరిమళం నా శ్వాసతో నా మదిలో కి చేరి,నా కంటి పాపకు తెలిపి,నిద్రలో ఉన్న నా మనసుని ఊరించి,ఈ పరిమళాలను ఆస్వాదించమని నాతో గోల చేస్తున్నాయి.అయినా ఈ పరిమళాలు ఎంత సేపు, తొలకరి చినుకంత సేపు,రైతులకు ఈ వర్షం ఇప్పుడు వరం,అమ్మ పాల కోసం వేచి చూసేచంటి పాపాల,వెన్నెల...

నేడు సర్వం కల్తీ మయమే

కల్తీ..కల్తీ..కల్తీ..నేడు సర్వం కల్తీ మయం..ప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం..ఏ వస్తువు చూసినా కల్తీ మయం..కల్తీ పదార్థాలవాడకంతో ఆరోగ్యం దెబ్బతింటున్న వైనం..హోటల్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ రాజ్యం..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపంకల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఎం తినాలన్న,ఏం తాగాలన్నఅంతా కల్తీ మయమే..ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకోని ప్రజల ఆరోగ్యాన్ని...

ఎన్నిక ఏదైనా ఓటర్లదే విజయం

నేడు ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తేవాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది.. చేసిన వారు తప్ప!? ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవిఓడిపోతే గవర్నరో,కార్పొరేషన్‌ చైర్మనో..ఇదీ వ్యవస్థ.. పాలకుల ఇష్టానుసారం కాదు..పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి.. వ్యక్తిలాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది..దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా!ప్రజా క్షేమానికై ఎంతటి త్యాగానికైనాసిద్దపడే వాడే ప్రజానాయకుడుప్రజలు...

ఓ మనిషి ఈ జీవితం చాల చిన్నది

మానవ జీవితం..మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి..లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు.. రెండో నగరంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు..అంతే జీవితంఎందుకు ఉరుకులు పరుగులు..ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం.రంగు రాళ్ల కోసం వెతుకులాటఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు..మనిషి ఉన్నప్పుడు పట్టించుకోపోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం నువ్వేమి పోగొట్టుకున్నావు నీకేతెలియనంతగా పరిగెడ్తున్నావు...

ప్రతి అవసరానికి డబ్బు అవసరమే

డబ్బు.. కొత్తగా పరిచయం అవసరం లేదు.దీనికోసం చేయని పని అంటూ ఉండదు..చెప్పనీ అబద్ధాలు ఉండవు..మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే మట్టిలో కరిపించే.. ఒకే ఒక ఆయుధం..ఎక్కువగా ఉన్న నిద్ర ఉండదు.. తక్కువగా ఉన్న తిండి సరిగా ఉండదు..కావలసినంత ఉంటే మనుషులు సరిగా ఉండరు… ప్రపంచంలో ఎన్ని భాషలున్న నోరు లేకున్న పలికిస్తుంది…ప్రపంచంలో ఎన్ని మతాలున్న...

ప్రభుత్వ ఉద్యోగాలకు ఓ న్యాయం,నాయకులకు ఓ న్యాయమా..??

మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!అయిన మీకు...

లోకజ్ఞనం లేకుండా మూఢనమ్మకాలకు బలి

ఎటు పోతుంది ఈ సమాజం…బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..బాబాల...

ఓ రైతన్న అధర్యపడకు

మృగశిలా కార్తిలో వర్షాలు పడితేఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుండ్రు..మృగశిలా కార్తిలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి,మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుండ్రు..ఏరువాక పున్నంవస్తే రైతన్నల గుండె కోత మిగిలి..రైతన్నకంట్లో నుండి నెత్తురు..వచ్చేవరకు రైతన్నలుఏడుస్తుంటే..వామదేవుడు కంకరించక మొండికేసిండు..రైతన్నలపై కనికరించుమహాప్రభువు అని దేవుళ్లకు పూజలు చెయ్యవత్రి..రైతన్నల మొర అలంకరించిచిరుజల్లు కురిచేలా...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS