Friday, October 17, 2025
spot_img

Abdullahpur

27 కిలోల గ‌*జాయి కారు సీజ్..

రాచకొండ కమిషనరేట్ - అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్తిగా కారులో ఒరిస్సా మల్కన్ గిరి బార్డర్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 27 కేజీల గ‌*జాయి పట్టుకున్న పోలీసులు. నలుగురు నిందితుల్లో ఒకరు మైనరు. పోలీసుల అదుపులో ఎర్టిగా కారు సీజ్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img