గొర్రెల పథకంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం
సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా
మంత్రి పర్యవేక్షణలో ఓఎస్డీ కళ్యాణ్ కీలక పాత్ర
మంత్రి పర్యవేక్షణలో జరిగిందని అనుమానాలు
ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త దర్యాప్తులో వెల్లడి!
ఓ యువకిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు..?
ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీస్
అదే నాయకుడు అవినీతికి పాల్పడితే...
అవినతి అధికారులపై ఫిర్యాదు చేయండి
గత నెలలొనే 22 కేసులు నమోదు
ఏసీబీ అధికారుల వెల్లడి
ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం హైదరాబాద్లో సూచించారు. అవినీతిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు...
ఏసీబీకి చిక్కన డిప్యూటీ కమిషనర్ రవి కుమార్
హోటల్ను జప్తు చేయకుండా, వ్యాపార ప్రతిష్ట దెబ్బతీయకుండా చూడటానికి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి, అందులో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఏసీబీకి లొంగిపోయిన ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ...
లంచం తీసుకుంటుండగా కనకరత్నం పట్టివేత
తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ కనకరత్నం ఏసీబీ వలలో చిక్కారు. డీఈ బదిలీ విషయంలో ఆయన రూ. 50వేలు డిమాండ్ చేశారు. లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 31న కనకరత్నం పదవీవిరమణ పొందారు. అయితే, ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు...
డిప్యూటీ తాసిల్దార్ జావీద్ అరెస్ట్
నల్గొండ సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా నల్లగొండలో పౌరసరఫరా ల శాఖ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ జావీద్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి...
కూకట్పల్లి జోనల్ కార్యాలయంలోని, మూసాపేట సర్కిల్లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఆస్తి మ్యుటేషన్ పత్రాల ఇచ్చేందుకు ఓ వ్యక్తిని వేధించిన సీనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ముట్టడి జరిపి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే, జీహెచ్ఎంసీకి...
-చైన్ మెన్ ల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాల దందా…
-చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు…ప్రభుత్వ ఆదాయానికి గండి
-అనుమతులకు మించి నిర్మిస్తే వారు అడిగినంత ఇయ్యాల్సిందే..
-మల్లంపేట్ లో చక్రం తిప్పుతున్న చైన్ మెన్ పై చర్యలు ఎప్పుడు..?
-దుండిగల్ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్…
దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం ప్రైవేటు వ్యక్తుల...
ఏసీబీ వలకు మరో అవినీతి ఆఫీసర్ చిక్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల విభాగానికి చెందిన అచ్యుతాపురం సర్కిల్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జయలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఆమెతోపాటు కాలేశ్వరి పార్సిల్ ఇన్ఛార్జ్ సన్యాసిరాజ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ విషయాలను ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాపారి విశ్వేశ్వర విశ్వనాథ్ ప్లైవుడ్ను...
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు రూ. 50 కోట్లు!
రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో విపరీతంగా భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు లభ్యం!
ఇంకా బ్యాంకు లాకర్లు, అకౌంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ..
డేలివేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్...
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ను అరెస్టు చేసిన ఎసిబి
తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
పైలెట్ ప్రాజెక్టు సాంక్షన్ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం
నాగోలులోని ఆనంద్ కుమార్ ఇంటిపై ఏసీబీ దాడులు..
కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు!
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తూ,...